Gujarat

  • Home
  • Congress: సూరత్ లోక్‌సభ సీటు ఏకగ్రీవం వెనుక మ్యాచ్‌ ఫిక్సింగ్‌

Gujarat

Congress: సూరత్ లోక్‌సభ సీటు ఏకగ్రీవం వెనుక మ్యాచ్‌ ఫిక్సింగ్‌

Apr 22,2024 | 19:08

న్యూఢిల్లీ :  గుజరాత్‌ లోని సూరత్‌ లోక్‌సభ స్థానంలో బిజెపి అభ్యర్థి ముఖేష్‌ దలాల్‌ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు బిజెపి ప్రకటించడంపై కాంగ్రెస్‌ మండిపడింది. గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ…

కార్మికులు, వ్యవసాయ కూలీల ఆదాయం.. కేరళలో అత్యధికం.. గుజరాత్‌లో అత్యల్పం

Apr 14,2024 | 10:05

న్యూఢిల్లీ : కార్మికులు, వ్యవసాయ కూలీల ఆదాయంలో కేరళ ముందుండగా, గుజరాత్‌ వెనుకబడి ఉంది. కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన లేబర్‌ బ్యూరో డేటాను ఎఐకెఎస్‌ నాయకుడొకరు…

గుజరాత్‌ అభివృద్ధిపై ‘నమో’ నోటికి తాళం?

Apr 9,2024 | 06:10

పదేళ్ల క్రితం గుజరాత్‌ తరహా అభివృద్ధిని దేశమంతటా అమలు జరుపుతామని ఎన్నికల సందర్భంగా మోడీ జనానికి ఇచ్చిన గ్యారంటీ గురించి ఎక్కడా ప్రస్తావించటం లేదు. గుజరాత్‌ విజయ…

గుజరాత్‌ బిజెపిలో లుకలుకలు !

Apr 4,2024 | 12:10

అభ్యర్థుల ఎంపికలో అధిష్టానానికి తలనొప్పులు బాహాటంగానే అసంతృప్తుల వెల్లడి అహ్మదాబాద్‌ : అభ్యర్థుల ఎంపికపై గుజరాత్‌లో బిజెపి నిరసనలు, ఆందోళనలను ఎదుర్కొంటోంది. అమ్రేలీలో సిట్టింగ్‌ ఎంపి నారాన్‌…

గుజరాత్‌ ఆల్‌రౌండ్‌ షో

Apr 1,2024 | 08:40

ఐపిఎల్‌ 2024లో గుజరాత్‌ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చిత్తుగా ఓడింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్ని విభాగాల్లో అదరగొట్టిన అతిథ్య జట్టు గుజరాత్‌…

గుజరాత్‌కు ఊరట

Mar 7,2024 | 07:46

 వరుసగా నాలుగు ఓటములకు బ్రేక్‌  బెంగళూరుపై 19పరుగుల తేడాతో గెలుపు  లారా, మూనీ మెరుపు ఇన్నింగ్స్‌ ఉమెన్స్‌ ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌) న్యూఢిల్లీ: ఉమెన్స్‌ ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌) గుజరాత్‌…

అకృత్యాలకు ఆవాసంగా గుజరాత్‌ లా వర్సిటీ

Mar 1,2024 | 11:38

న్యాయ విద్యార్థులకే రక్షణ లేకుంటే ఎలా ? : హైకోర్టు వ్యాఖ్య అహ్మదాబాద్‌ : గుజరాత్‌ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (జిఎన్‌ఎల్‌యు) ప్రాంగణంలో వేధింపులు, అత్యాచారాలు, స్వలింగ…

అరేబియా సముద్రంలో 3,300 కేజీల డ్రగ్స్ సీజ్..

Feb 28,2024 | 12:05

గుజరాత్ : అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భార‌తీయ నౌకాద‌ళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) మంగ‌ళ‌వారం నాడు ఈ భారీ ఆప‌రేష‌న్ చేపట్టింది. ఇందులో సుమారు…

ద్వారకలో ‘సుదర్శన్ సేతును’ ప్రారంభించిన ప్రధాని

Feb 25,2024 | 10:31

గుజరాత్‌ : దేశంలోనే అతిపెద్ద కేబుల్ వంతెనగా పేరు పడ్డ సుదర్శన్ సేతును ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. గుజరాత్‌లోని ద్వారకలో ఉన్న ఈ వంతెన…