గుజరాత్లో విషాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి
గాంధీనగర్ : గుజరాత్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నర్మదా నదిలో ఈతకు నదికి వెళ్లిన ఓ కుటుంబంలో ఏడుగురు మతి చెందారు. మతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.…
గాంధీనగర్ : గుజరాత్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నర్మదా నదిలో ఈతకు నదికి వెళ్లిన ఓ కుటుంబంలో ఏడుగురు మతి చెందారు. మతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.…
మూడోదశ పోలింగ్లో గుజరాత్లో తక్కువగా 59.51 శాతం పోలింగ్ నమోదైందని ఇసి వెల్లడించింది. 2019లో 64.51 శాతం, 2014లో 63.66 శాతం పోలింగ్ జరగ్గా ఈసారి తగ్గింది.…
అహ్మదాబాద్ : అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధానమంత్రి మోడి అన్నారు. మంగళవారం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న పాఠశాలలో మోడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన…
న్యూఢిల్లీ : గుజరాత్ లోని సూరత్ లోక్సభ స్థానంలో బిజెపి అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు బిజెపి ప్రకటించడంపై కాంగ్రెస్ మండిపడింది. గుజరాత్లోని సూరత్ లోక్సభ…
న్యూఢిల్లీ : కార్మికులు, వ్యవసాయ కూలీల ఆదాయంలో కేరళ ముందుండగా, గుజరాత్ వెనుకబడి ఉంది. కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన లేబర్ బ్యూరో డేటాను ఎఐకెఎస్ నాయకుడొకరు…
పదేళ్ల క్రితం గుజరాత్ తరహా అభివృద్ధిని దేశమంతటా అమలు జరుపుతామని ఎన్నికల సందర్భంగా మోడీ జనానికి ఇచ్చిన గ్యారంటీ గురించి ఎక్కడా ప్రస్తావించటం లేదు. గుజరాత్ విజయ…
అభ్యర్థుల ఎంపికలో అధిష్టానానికి తలనొప్పులు బాహాటంగానే అసంతృప్తుల వెల్లడి అహ్మదాబాద్ : అభ్యర్థుల ఎంపికపై గుజరాత్లో బిజెపి నిరసనలు, ఆందోళనలను ఎదుర్కొంటోంది. అమ్రేలీలో సిట్టింగ్ ఎంపి నారాన్…
ఐపిఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొట్టిన అతిథ్య జట్టు గుజరాత్…
వరుసగా నాలుగు ఓటములకు బ్రేక్ బెంగళూరుపై 19పరుగుల తేడాతో గెలుపు లారా, మూనీ మెరుపు ఇన్నింగ్స్ ఉమెన్స్ ప్రిమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్) న్యూఢిల్లీ: ఉమెన్స్ ప్రిమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్) గుజరాత్…