Krishna district

  • Home
  • గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ 43వ వార్షికోత్సవ వేడుకలు

Krishna district

గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ 43వ వార్షికోత్సవ వేడుకలు

Mar 29,2024 | 15:43

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ 43వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి, ఈ కార్యక్రమానికి రాష్ట్ర జాయింట్ డైరెక్టర్, కమిషనరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, వి.పద్మారావు…

చల్లపల్లిలో గుడ్ ఫ్రైడే

Mar 29,2024 | 11:21

ప్రజాశక్తి-చల్లపల్లి : శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా చల్లపల్లి ప్రధాన సెంటర్లో నిర్వహించిన సిలువ యాత్రలో అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పాల్గొని, స్థానిక…

31 నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేత : జాయింట్ కలెక్టర్

Mar 28,2024 | 17:13

ప్రజాశక్తి కలక్టరేట్ (కృష్ణా) : 2023-24 ఖరీఫ్ పంట కాలంలో కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 55,562 మంది రైతుల నుండి రు.1070.07 కోట్ల విలువైన 4,88,590 మెట్రిక్…

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

Mar 28,2024 | 12:55

ప్రజాశక్తి-చల్లపల్లి : మొవ్వ మండల పరిధిలోని చినముత్తేవికి చెందిన చీలి వీరాస్వామి నిడుమోలు(70) గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు వైద్యం నిమిత్తం వెళుతూ ఉండగా నిడుమోలులో రోడ్డు దాటుతుండగా…

షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దం

Mar 28,2024 | 12:38

వేములపల్లి ఎస్సీ కాలనీలో  ఘటన రూ.2.50 లక్షలు ఆస్తినష్టం జరిగినట్లు అంచనా ప్రజాశక్తి-ఘంటసాల :  ఘంటసాల మండలం వేములపల్లి ఎస్సీ కాలనీలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా…

పంపుల చెరువులోని తాగునీటిని అమ్ముకుంటున్న పేర్ని నాని : కొల్లు రవీంద్ర

Mar 27,2024 | 15:23

ప్రజాశక్తి –  కలక్టరేట్ ( కృష్ణా) : పేర్ని నాని వైఫల్యంతోనే మచిలీపట్నంలో తాగునీటి సమస్య తలెత్తిందని మాజీ మంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు…

ప్రమాదంలో ఉన్న దేశాన్ని కాపాడుకునేందుకు బిజెపి ఓడించాలి

Mar 27,2024 | 15:19

ప్రజాశక్తి – చల్లపల్లి : ప్రమాదంలో ఉన్న దేశాన్ని కాపాడుకునేందుకు బిజెపి ఓడించాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి ఓ నరసింహారావు సంయుక్తంగా ప్రజలకు…

సామాజిక మాధ్యమాలలో ట్రోలింగ్ లను తీవ్రంగా పరిగణిస్తాం : ఎస్పీ 

Mar 26,2024 | 14:47

ప్రజాశక్తికలక్టరేట్ (కృష్ణా) : ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారాలను మరియు ట్రోలింగ్ లను తీవ్రంగా పరిగణిస్తామని జిల్లా ఎస్పీ అద్నాన్…

టిడిపి అధిష్టానంపై తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు

Mar 25,2024 | 16:03

ప్రజాశక్తి-అవనిగడ్డ : కృష్ణాజిల్లా అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆదివారం కూటమి భాగస్వామి అయిన జనసేన ప్రకటించిన స్థానాలలో అవనిగడ్డ…