Krishna district

  • Home
  • చల్లపల్లి బస్టాండ్ సెంటరులో రాస్తారోకో

Krishna district

చల్లపల్లి బస్టాండ్ సెంటరులో రాస్తారోకో

Jan 20,2024 | 13:27

ప్రజాశక్తి-చల్లపల్లి: చల్లపల్లి బస్టాండ్ సెంటరులో అంగన్వాడీల దీక్షకు మద్దతుగా శుక్రవారం అఖిలపక్షాలఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అర గంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోవటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈసందర్భంగా…

పండుగనాడు కూడా కొనసాగిన అంగన్వాడీల సమ్మె

Jan 15,2024 | 16:17

  ప్రజాశక్తి-అవనిగడ్డ(కృష్ణా జిల్లా) : తెలుగు ప్రజలకు ముఖ్యమైన పండుగ అయిన సంక్రాంతి నాడు కూడా అంగన్వాడీ కార్మికులు సమ్మె నిర్వహించారు. 35 వ రోజు ఐసిడిఎస్…

కోలాహలంగా కోడి పందాలు 

Jan 15,2024 | 16:12

ప్రజాశక్తి-చల్లపల్లి: సంక్రాంతి పండుగ సాంప్రదాయం ముసుగులోగత రెండురోజులుగా కోడిపందాలు కోలాహలంగా సాగుతున్నాయి. చల్లపల్లి మండలంలో కృష్ణానదీ తీరంలో అవనిగడ్డ విజయవాడ కరకట్ట ప్రక్కన వెలివోలులో జరుగుతున్న కోడిపందాలలో…

క్రీడాకారులకు పతకాలు

Jan 14,2024 | 11:07

ప్రజాశక్తి-హనుమాన్ జంక్షన్ : జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ క్రీడలో టైగర్ పవర్క్లబ్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి హనుమాన్ జంక్షకు పేరు తేవడం అభినందనీయమని పలువురు…

 జైల్‌భరో విజయవంతం

Jan 10,2024 | 08:26

– కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపాలి – రాష్ట్రవ్యాప్తంగా పలువురి అరెస్టు, విడుదల ప్రజాశక్తి – యంత్రాంగం:రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెపై ఎస్మా విధించడాన్ని వ్యతిరేకిస్తూ, మున్సిపల్‌…

ఐవీఎం సంస్థ ఆధ్వర్యంలో ట్రై సైకిల్‌ పంపిణీ

Jan 7,2024 | 16:00

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : చల్లపల్లి మండలం పుటిగడ్డలో ఇండియా విలేజ్‌ మినిస్ట్రీస్‌ ఆధ్వర్యంలో ట్రై సైకిళ్లు వీల్‌ చైర్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న…

కృష్ణా విశ్వవిద్యాలయంను సందర్శించిన జిల్లా కలెక్టర్

Dec 30,2023 | 17:25

రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా .. ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్  : రానున్న సాధారణ ఎన్నికల నిర్వహణకు వీలుగా ఓట్ల లెక్కింపు గదులను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల…

ట్యాబ్ ల పంపిణీ

Dec 30,2023 | 13:21

ప్రజాశక్తి-రెడ్డిగూడెం : శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు రెడ్డిగూడెం మండలం కూనపరాజు పర్వ గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ట్యాబ్ ల…

రాజ్యాంగాన్ని, కాపాడాలంటే మోడీని గద్దె దింపాల్సిందే : సిపిఎం

Dec 23,2023 | 15:36

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా):పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూకుమ్మడిగా ఎంపీలను బహిష్కరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌ రఘు అన్నారు. పార్లమెంటులో…