మచిలీపట్నం పురవీధుల్లో కేంద్ర సాయుధ బలగాలతో పోలీస్ కవాతు
ప్రజాశక్తి – కృష్ణా : జరగబోయే సార్వత్రిక ఎన్నికలు-2024 కృష్ణా జిల్లాలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా పోలీస్ సిబ్బందికి అదనంగా కేంద్ర సాయిధబలగాలు…
ప్రజాశక్తి – కృష్ణా : జరగబోయే సార్వత్రిక ఎన్నికలు-2024 కృష్ణా జిల్లాలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా పోలీస్ సిబ్బందికి అదనంగా కేంద్ర సాయిధబలగాలు…
ప్రజాశక్తి- చల్లపల్లి : డ్వాక్రా మహిళలను వేధిస్తున్న ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ని సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. సంక్షేమ పథకం లబ్ధిదారులు, డ్వాక్రా మహిళలు…
ప్రజాశక్తి-మచిలీపట్నం(కృష్ణాజిల్లా) : జరగనున్న సార్వత్రిక ఎన్నికలు- 2024 లో భాగంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి మచిలీపట్నం స్థానిక హైనీ హై స్కూల్ నుండి మచిలీపట్నం పురవీధుల్లో బందర్…
ప్రజాశక్తి-గుడ్లవల్లేరు(కృష్ణా) : మండ లక్ష్మీ నాగేశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు లయన్స్ క్లబ్లో అన్నదానం చేశారు. నిరుపేదలైన 120 మంది అన్నదానం చేశారు.లయన్స్ సేవా…
పజాశక్తి-కలక్టరేట్(కృష్ణా) : ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి రాజాబాబు పోలీస్, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మంగళవారం…
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్ ఆవరణలో డీఈవో కార్యాలయ సమావేశ హాలులో ఏర్పాటు…
ప్రజాశక్తి - గుడ్లవల్లేరు : స్ధానిక శేషాద్రి రావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్రా కరుణ కుమార్ బోధనా పరంగా మరియు పరిశోధనా రంగంలో…
సిపిఎం, సిపిఐలు డిమాండ్ ప్రజాశక్తి-గన్నవరం : తక్షణమే ఎన్నికల బాండ్లు వివరాలు సమాచారం అందజేయవలసినదిగా ఎన్నికల సంఘాన్ని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం గన్నవరం రాయ…
సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్(ఐ) డిమాండ్ ప్రజాశక్తి-కలక్టరేట్ ( కృష్ణా) : తక్షణమే ఎన్నికల బాండ్లు వివరాలు సమాచారం అందజేయవలసిందిగా సిపిఎం పార్టీ మచిలీపట్నం నగర కార్యదర్శిబూర. సుబ్రహ్మణ్యం…