ట్యాబ్ ల పంపిణీ
ప్రజాశక్తి-రెడ్డిగూడెం : శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు రెడ్డిగూడెం మండలం కూనపరాజు పర్వ గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ట్యాబ్ ల…
ప్రజాశక్తి-రెడ్డిగూడెం : శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు రెడ్డిగూడెం మండలం కూనపరాజు పర్వ గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ట్యాబ్ ల…
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా):పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూకుమ్మడిగా ఎంపీలను బహిష్కరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్ రఘు అన్నారు. పార్లమెంటులో…
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంగన్వాడి కార్యకర్తలు హరికథ చెబుతూ ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం హరి కథలు చెప్పకుండా తమ…
జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ఎల్ ఐ సి ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికై జనవరి 10 వ తేదీన జరిగే ఒక…
అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లా నాగలంక మండలంలో దారుణం చోటు చేసుకుంది. కనిపెంచిన తండ్రిని ఆస్తి కోసం కుమారుడు దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే..…
ప్రజాశక్తి-చల్లపల్లి : లయన్స్ క్లబ్ ఆఫ్ చల్లపల్లి వి.ఆర్.కె.నగర్ ఆధ్వర్యాన ఉచిత వైద్య కంటి శిబిరాన్ని శనివారం నర్రా రమాదేవి సాయిబాఋ లయన్స్ మల్టీపర్పస్ సర్వీస్ సెంటర్…
ముదినేపల్లి (కృష్ణా) : ” అప్పు తీర్చాక చనిపోదాం అనుకున్నాం. మా మీద మాకు అసహ్యం పుట్టి చనిపోతున్నాం.” అని భార్యభర్తలు అప్పులభారంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న…
ప్రజాశక్తి-చల్లపల్లి(కృష్ణా) : మిచౌంగ్ తుఫాన్ బాధిత రైతులు, కౌలు రైతులకు సిఎం జగన్ న్యాయం చేస్తారని, ఎవరూ అధైర్య పడొద్దని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు…
ప్రజాశక్తి-చల్లపల్లి : చల్లపల్లి మండల పరిధిలోని వెలివోలు గ్రామంలో ఇటీవల మృతి చెందిన కోగంటి వసుమతి కుటుంబ సభ్యులను శనివారం పలువురు పరామర్శించారు. విజయవాడకు చెందిన ఏ…