meetings

  • Home
  • కార్పొరేట్ రాజకీయాలు నియంత్రించాలి: ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు

meetings

కార్పొరేట్ రాజకీయాలు నియంత్రించాలి: ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు

Mar 26,2024 | 15:55

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న కార్పొరేట్ రాజకీయాలను నియంత్రించాలని శాసన మండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. సోమవారం రాత్రి కాకినాడ కచేరిపేట యుటిఎఫ్ టీచర్స్ హోం…

ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి :కలెక్టర్‌

Mar 19,2024 | 17:58

పజాశక్తి-కలక్టరేట్‌(కృష్ణా) : ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి రాజాబాబు పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మంగళవారం…

కర్నూలు నుండి రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలకు రైళ్లు నడపాలి

Mar 10,2024 | 15:35

మహబూబ్‌ నగర్‌ నుండి డోన్‌ వరకు రైల్వే డబ్లింగ్‌ పనులు సత్వరమే పూర్తి చేయాలి రైల్వే వ్యాగన్‌ వర్క్‌ షాప్‌ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి కర్నూల్‌…

TDP-Janasena: సంక్షేమం అభివృద్ధి అంతా బూటకమే : నాదెండ్ల మనోహర్‌

Mar 7,2024 | 11:49

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ అన్నింటా విఫలమయ్యారని, అభివృద్ధి సంక్షేమం అని చెబుతున్న మాటలన్నీ బూటకమేనని టిడిపి, జనసేన ఉమ్మడి…

త్వరలో ఢిల్లీకి పయనం – చంద్రబాబు, పవన్‌ భేటీ

Mar 6,2024 | 11:45

అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. మలివిడత అభ్యర్థుల ఎంపిక సహా వివిధ అంశాలపై…

టిడిపి జనసేన పొత్తు లక్ష్యం నెరవేరాలి : పెమ్మసాని

Mar 4,2024 | 14:36

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) :రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా టిడిపి జనసేన పొత్తు లక్ష్యాలను నెరవేర్చేందుకు నాయకులు కార్యకర్తలు సంసిద్ధం కావాలని టిడిపి గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌…

ఇంటింటికి వెళ్లండి

Feb 28,2024 | 09:11

– ఈ 45 రోజులే కీలకం -జరిగిన మంచిని వివరించండి -కార్యకర్తలకు జగన్‌ దిశా నిర్ధేశం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘రానున్న 45 రోజులు మనకు చాలా…

నేటి నుంచి అసెంబ్లీ

Feb 5,2024 | 07:49

– తొలిరోజు గవర్నరు ప్రసంగం – మూడు రోజులు నిర్వహించే ఆలోచన ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలో సోమవారం నుంచి జరగనున్నాయి. మొదటిరోజు…

5 నుంచి అసెంబ్లీ

Feb 2,2024 | 09:44

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఐదో తేదీ నుంచి జరగనున్నాయి. ఈ మేరకు గరవ్నరు ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌…