Prime Minister Modi

  • Home
  • దేశ ప్రజలకు ప్రధాని మోడీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు

Prime Minister Modi

దేశ ప్రజలకు ప్రధాని మోడీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు

Jan 14,2025 | 10:14

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా పాడిపంటలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ ఆనందం, మంచి ఆరోగ్యంతోపాటు,…

నేనూ మనిషినే..తప్పులు చేసి ఉండొచ్చు

Jan 11,2025 | 00:23

గత ప్రసంగాలపై ప్రధాని మోడీ వ్యాఖ్య ‘జిరోదా’ నిఖిల్‌కు పాడ్కాస్ట్‌ ఇంటర్వ్యూ న్యూఢిల్లీ : ‘నేను మనిషినే..దేవుడిని కాదు..తప్పులు జరిగివుండవచ్చు’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంగీకరించారు.…

మోడీకి ఘనస్వాగతం పలికిన చంద్రబాబు, పవన్… రోడ్ షో ప్రారంభం

Jan 8,2025 | 18:34

విశాఖ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం సాయంత్రం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ – photos

Jan 6,2025 | 13:34

తెలంగాణ : రూ.430 కోట్లతో కొత్తగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ను సోమవారం ప్రధాని మోడీ వర్చువల్‌ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి, బీజేపీ…

ఢిల్లీలో సంక్షేమం ఆగదు

Jan 6,2025 | 00:05

నమో భారత్‌ ప్రారంభించిన అనంతరం సభలో ప్రధాని మోడీ న్యూఢిల్లీ : నమో భారత్‌ రైళ్లుగా పేర్కొనే రాపిడ్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఆర్‌ఆర్‌టిఎస్‌)లో ఢిల్లీ సెక్షన్‌…

సంబంధాల బలోపేతమే లక్ష్యం

Dec 22,2024 | 00:10

కువైట్‌ పర్యటనలో ప్రధాని మోడీ కువైట్‌ : భారత ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం కువైట్‌ చేరుకున్నారు. 1981లో ప్రధానిగా ఉన్న సమయంలో…

‘ఉక్కు’పై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలి

Nov 24,2024 | 00:19

అఖిలపక్ష రౌండ్‌ టేబుల్‌ సమావేశం తీర్మానం ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : ఈ నెల 29న విశాఖకు వస్తున్న ప్రధానమంత్రి మోడీ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకాన్ని…

రేపు మరో 10 వందే భారత్‌ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడి

Sep 15,2024 | 10:45

న్యూఢిల్లీ : సోమవారం ప్రధాని నరేంద్ర మోడి మరో 10 వందే భారత్‌ రైళ్లను ప్రారంభించనున్నారు. వీటిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. విశాఖ- దుర్గ్‌, సికింద్రాబాద్‌-…

సిజెఐ నివాసంలో గణపతి పూజలో ప్రధాని మోడీ

Sep 13,2024 | 01:23

న్యాయవాదుల్లో ఆందోళన న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నివాసంలో నిర్వహించిన గణపతి పూజకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. మోడీకి ప్రధాన…