Sitaram Yechury

  • Home
  • మోడీ విద్వేష ప్రసంగాలపై స్పందించరేం?

Sitaram Yechury

మోడీ విద్వేష ప్రసంగాలపై స్పందించరేం?

Apr 23,2024 | 08:11

ఎన్నికల కమిషన్‌కు సీతారాం ఏచూరి మరో లేఖ  ఈ ఫిర్యాదుపైనైనా స్పందించాలని విజ్ఞప్తి న్యూఢిల్లీ : విద్వేష ప్రసంగాలు చేస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న ప్రధాని నరేంద్ర మోడీపై…

బిజెపిని వదిలేసి మమ్మల్ని టార్గెట్‌ చేస్తారా?

Apr 21,2024 | 08:32

 కేరళలో కాంగ్రెస్‌ తీరుపై ఏచూరి తిరువనంతపురం : కేరళలో పరోక్షంగా బిజెపికి సహకరిస్తూ వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డిఎఫ్‌)ను, అందునా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కాంగ్రెస్‌ వ్యక్తిగతంగా…

మోడీ హయాంలో ప్రశ్నార్థకంగా మారిన ఇసి నిష్పాక్షికత – సీతారాం ఏచూరి విమర్శ

Apr 20,2024 | 11:10

కొజికోడ్‌: ఎన్నికల ర్యాలీల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలు చేస్తున్నా, ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని సిపిఎం ప్రధాన కార్యదర్శి…

కోడ్‌ ఉల్లంఘనుడు మోడీ

Apr 19,2024 | 08:51

 ఆయన ప్రకటనలు ఇసి నియమావళికి విరుద్ధం  ఇప్పటికే ఫిర్యాదు చేశాం : ఏచూరి కోజికోడ్‌ : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదేపదే ఉల్లంఘిస్తూ…

విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

Apr 17,2024 | 00:20

మోడీపై చర్యలు తీసుకోండి  ఎన్నికల సంఘానికి ఏచూరి లేఖ న్యూఢిల్లీ : దేశంలో విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారని, ఇందుకుగాను…

భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తికి ప్రతిబింబం ఉగాది వేడుకలు : సీతారాం ఏచూరి

Apr 9,2024 | 13:24

న్యూఢిల్లీ   :   తెలుగు ప్రజలకు సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉగాది, చైత్ర నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మరాఠీలు గుడి పడ్వా పేరుతో, మణిపూర్‌లోని…

ఐటి నోటీసులపై బలవంతపు చర్యలు ఆపండి

Apr 9,2024 | 00:02

 సిఇసికి సీతారాం ఏచూరి లేఖ న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను దెబ్బతీయాలన్న దుష్ట తలంపుతో సిపిఎం త్రిస్సూర్‌ జిల్లా కమిటీ బ్యాంక్‌…

NewsClick: ప్రబీర్ పుర్కాయస్తాకు సంఘీభావం

Apr 7,2024 | 10:42

ఢిల్లీ : ప్రతిపక్ష నాయకులు, సామాజికవేత్తలు శనివారం న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్తాకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అధికార బిజెపి అసమ్మతిని అణిచివేస్తోందని వారు ఆరోపించారు.…

బిజెపి అవినీతికి బాటలు వేసిన ఎన్నికల బాండ్లు : సీతారాం ఏచూరి

Apr 6,2024 | 10:28

న్యూఢిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా బిజెపి పెద్ద ఎత్తున ఆర్థిక మోసాలకు పాల్పడిందని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ‘ది హిందూ’ వార్తాపత్రిక పరిశోధనాత్మక…