టోకెన్లు లేని యాత్రికులకు 18 గంటల్లో శ్రీవారి దర్శనం
తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు దివ్యక్షేత్రానికి తరలివస్తున్నారు. దీంతో 15 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని యాత్రికులకు 18 గంటల్లో…