tirumala tirupathi temple

  • Home
  • టోకెన్లు లేని యాత్రికులకు 18 గంటల్లో శ్రీవారి దర్శనం

tirumala tirupathi temple

టోకెన్లు లేని యాత్రికులకు 18 గంటల్లో శ్రీవారి దర్శనం

Mar 9,2024 | 14:44

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు దివ్యక్షేత్రానికి తరలివస్తున్నారు. దీంతో 15 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని యాత్రికులకు 18 గంటల్లో…

తిరుమలలో స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం

Mar 8,2024 | 14:59

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 18 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని యాత్రికులకు 15 గంటల్లో సర్వదర్శనం…

తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.60 కోట్లు

Mar 3,2024 | 15:07

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 29 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు 12…

తిరుమలలో తగ్గిన యాత్రికుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం

Feb 29,2024 | 16:09

తిరుమల : తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు రెండు కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు…

తిరుమలలో టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం

Feb 27,2024 | 15:27

తిరుమల : తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు యాత్రికులు 12 కంపార్టుమెంట్లలో వేచియుండగా టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో…

శ్రీవారి హుండీ ఆదాయం 5.5కోట్లు

Feb 27,2024 | 08:17

ప్రజాశక్తి -తిరుమల : తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. 2024 ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం రోజున తిరుమల హుండీకి రూ. 5.09 కోట్ల…

అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనాల పెంపు

Feb 26,2024 | 21:43

రమణదీక్షితులుపై వేటు టిటిడి పాలకమండలి నిర్ణయాలు ప్రజాశక్తి – తిరుమల : టిటిడిలోని వివిధ విభాగాల్లో అన్‌స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌, స్కిల్డ్‌, హైలీస్కిల్డ్‌ కేటగిరీల్లో పనిచేస్తున్న కార్పొరేషన్‌, కాంట్రాక్టు,…

తిరుమలలో పెరిగిన యాత్రికుల రద్దీ..

Feb 25,2024 | 15:43

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవుదినం కావడంతో ఆదివారం తిరుమలకు యాత్రికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు నిండిపోయి…

తిరుమల కొండపై రద్దీ-20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న యాత్రికులు

Feb 25,2024 | 08:29

ప్రజాశక్తి -తిరుమల: తిరుమలకు శ్రీవారి యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్టుమెంట్లలో యాత్రికులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి 15 గంటల…