tirumala tirupathi temple

  • Home
  • శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

tirumala tirupathi temple

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

Apr 3,2024 | 11:26

ప్రజాశక్తి-తిరుమల : తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో యాత్రికుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం ప‌డుతోంది. నిన్న‌(మంగ‌ళ‌వారం) 56,228 మంది…

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Apr 2,2024 | 21:50

ప్రజాశక్తి- తిరుమల :ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, ఇఒ ఎవి.ధర్మారెడ్డి…

తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న ప్రముఖులు

Mar 29,2024 | 13:45

తిరుమల : తిరుమల వేంకటేశ్వరుడిని పలువురు ప్రముఖులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం విఐపి బ్రేక్‌ దర్శనం సమయంలో రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య, ఎపి హైకోర్టు…

Ram Charan birthday – తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న దంపతులు

Mar 30,2024 | 12:02

తిరుపతి : నేడు గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ 39వ పుట్టినరోజును పురస్కరించుకొని …. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. తన కూతురు క్లీంకారా,…

శ్రీవారిని దర్శించుకున్న విశ్రాంత సీజే ఎన్వీ రమణ

Mar 26,2024 | 17:05

తిరుమల : సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు,…

తిరుమలలో భక్తుల రద్దీ

Mar 24,2024 | 21:54

-వరుస సెలవులతో శ్రీవారి దర్శనానికి 24 గంటలు ప్రజాశక్తి- తిరుమల:వరుస సెలవు దినాలు కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం సందర్శకుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం

Mar 24,2024 | 16:36

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ తెలుగు సినిమా హాస్య నటుడు బ్రహ్మానందం దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం తిరుమల చేరుకున్న బ్రహ్మానందం వీఐపీ బ్రేక్‌…

రెండు రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి

Mar 21,2024 | 20:30

తిరుపతి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులే : నారా లోకేష్‌ ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :తిరుపతి రాజకీయ పరిణామాలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని, రెండ్రోజుల్లో…

అలిపిరి నడకమార్గంలో ఎలుగుబంటి కలకలం

Mar 20,2024 | 16:51

ప్రజాశక్తి-తిరుమల : శ్రీవారి ఆలయాలనికి వెళ్లే అలిపిరి నడక మార్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు ట్రాప్‌ కెమెరాల ద్వారా అటవీ శాఖ అధికారులు…