యాత్రికులను మోసం చేసిన టిటిడి ఒప్పంద కార్మికులు
ప్రజాశక్తి-తిరుమల : యాత్రికులను టిటిడి ఒప్పంద కార్మికులు మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై టిటిడి విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..…
ప్రజాశక్తి-తిరుమల : యాత్రికులను టిటిడి ఒప్పంద కార్మికులు మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై టిటిడి విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..…
ప్రజాశక్తి -తిరుమల :ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా బుధవారం ఉదయం దర్శించుకున్నారు.…
ప్రజాశక్తి-తిరుమల : తెలంగాణ సీఎంగా ఏపీ సీఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా…
ప్రజాశక్తి-తిరుమల : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం ఉదయం 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి హనుమంత వాహనంపై యాత్రికులకు దర్శనమిచ్చారు. చెక్కభజనలు, కోలాటాలు,…
ప్రజాశక్తి – తిరుమల : తిరుమలలో మరోసారి రెండు చిరుత పులుల సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్టు వద్ద సోమవారం సాయంత్రం చిరుతలను…
తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమలలో యాత్రికుల రద్దీ శనివారం కూడా కొనసాగుతోంది. టోకెన్లు లేని యాత్రికులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు…
తిరుమల: తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు 8 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు…
ప్రజాశక్తి -తిరుమల :ఆగస్టు మాసంలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్ల కోటా షెడ్యూల్ను టిటిడి విడుదల చేసింది. మే 18న ఉదయం పది గంటలకు శ్రీవారి ఆర్జితసేవా…
ప్రజాశక్తి -తిరుమల : తిరుమలలో మూడు రోజులుగా వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సూర్యుడి భగభగలతో దాదాపు 42 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు వర్షాల రాకతో 20…