tirumala tirupathi temple

  • Home
  • తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ

tirumala tirupathi temple

తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ

Feb 9,2024 | 14:35

తిరుమల : వేంకటేశ్వస్వామి కొలువుదీరిన తిరుమలలో యాత్రికుల సందడి కొనసాగుతుంది. శుక్రవారం 22 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని చెప్పారు.…

తిరుమలలో టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం

Feb 8,2024 | 15:20

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల్లో ఉన్న యాత్రికులు సైతం తిరుమలకు వస్తున్నారు. దీంతో కొండపై…

తిరుమలలో యాత్రికులరద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 8 గంటల సమయం

Feb 7,2024 | 15:08

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి యాత్రికులతో నాలుగు కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు…

కొత్తగా ఎస్‌ఎంఎస్‌పే సిస్టమ్‌ తెచ్చిన టీటీడీ

Feb 6,2024 | 14:29

తిరుమల : శ్రీవారి యాత్రిలకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో జారీ చేసే బ్రేక్‌ దర్శనం టికెట్ల పొందిన…

తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ

Feb 4,2024 | 14:31

తిరుమల : తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో ఆదివారం సెలువు దినం కావడంతో 20 కంపార్టుమెంట్లు యాత్రికులతో నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు…

తిరుమలలో ప్రారంభమైన ధార్మిక సదస్సు

Feb 3,2024 | 12:02

ప్రజాశక్తి-తిరుమల : టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు ప్రారంభమైంది. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి ప్రారంభోపన్యాసం…

తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.64 కోట్లు

Feb 1,2024 | 15:05

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం, ఏడుకొండల్లో కొలువుదీరిన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు తిరుమలకు చేరుకుంటున్నారు. కొందరు తిరుపతి నుంచి తిరుమలకు బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్తుండగా మరికొంత…

తిరుమలలో తగ్గిన యాత్రికుల రద్దీ

Jan 31,2024 | 14:56

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో రెండు కంపార్టుమెంట్లు మాత్రమే నిండాయి. టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో…

షుటింగ్‌ కోసం దారి మళ్లింపు.. అలిపిరి వద్ద ట్రాఫిక్‌ జామ్‌

Jan 30,2024 | 12:40

ప్రజాశక్తి-తిరుపతి సిటీ : తమిళ్‌ హీరో ధనుష్‌ నటిస్తోన్న.. వెబ్‌ సిరీస్‌ షుటింగ్‌ను మంగళవారం ఉదయం తిరుమలకి వెళ్లే ప్రధాన రహదారి అలిపిరి సమీపంలోని శ్రీ బాలాజీ…