tirumala tirupathi temple

  • Home
  • టిటిడి కార్మికులకు ఇళ్ల స్థలాలు

tirumala tirupathi temple

టిటిడి కార్మికులకు ఇళ్ల స్థలాలు

Dec 27,2023 | 08:58

– కల్యాణకట్ట క్షురకులకు రూ.20 వేలు – ధర్మకర్తల మండలిలో తీర్మానం ప్రజాశక్తి – తిరుమలటిటిడి కార్మికులకు తొలి విడతగా 3518 మందికి గురువారం ఇళ్ల స్థలాలను…

గంటలో 4.53 లక్షల టోకెన్ల బుకింగ్‌

Dec 26,2023 | 08:47

శ్రీవారికి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి పెరిగిన డిమాండ్‌ ప్రజాశక్తి -తిరుమల : మార్చి నెలలో శ్రీవారి దర్శనానికి సంబంధించి టిటిడి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ…

తిరుమలకు పోటెత్తిన యాత్రికులు

Dec 24,2023 | 08:54

ప్రజాశక్తి – తిరుమల :వైకుంఠ ఏకదాశి సందర్భంగా తిరుమల కొండ యాత్రికులతో పోటెత్తింది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఆలయ తలుపులను తెరిచారు. అనంతరం శ్రీవారికి పూజా…

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం..

Dec 23,2023 | 11:30

ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో శుక్రవారం అర్ధరాత్రి శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. ధనుర్మాసం కావడంతో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతోపాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు.…

శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

Dec 20,2023 | 14:39

ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నేరుగా శ్రీవారి దర్శనానికి క్యూలైన్లో నిలిచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 10…

తిరుమలలో జీతాల కోసం హెల్త్‌ కార్మికుల ఆందోళన

Dec 17,2023 | 09:53

తిరుమల : తిరుమలలోని హెల్త్‌ డిపార్ట్మెంట్లో గురూజీ కంపెనీ పరిధిలో పనిచేస్తున్న హెల్త్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు పెండింగ్‌ జీతాల కోసం ఆదివారం ఉదయం మెరుపు ఆందోళనకు దిగారు.…

ఎయిర్‌ పోర్ట్‌లో శ్రీవాణి టికెట్స్‌ నిలిపివేత

Dec 17,2023 | 09:11

ప్రజాశక్తి- తిరుమల :రేణిగుంట విమానాశ్రయంలోని శ్రీవాణి (శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం) దర్శన టికెట్‌ కౌంటర్‌ మార్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. డిసెంబరు 16 నుంచి…

తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటల సమయం

Dec 14,2023 | 15:10

తిరుమల: పుణ్యక్షేత్రం తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన యాత్రికులు 5 కంపార్టుమెంట్లలో వేచి యున్నారని టీటీడీ ఆలయ అధికారులు…

తిరుమలలో తగ్గిన రద్దీ.. టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం

Dec 13,2023 | 14:58

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు యాత్రికుల రాక తగ్గింది. మూడు రోజులుగా తిరుమల కొండపై యాత్రికుల తాకిడి పెరుగగా బుధవారం మాత్రం తగ్గుముఖం…