tirumala tirupathi temple

  • Home
  • లడ్డు నాణ్యత లేదు..

tirumala tirupathi temple

లడ్డు నాణ్యత లేదు..

Jan 6,2024 | 10:37

డయల్‌ యువర్‌ ఇఒలో ఫిర్యాదుల వెల్లువ ప్రజాశక్తి – తిరుమల : లడ్డూలో చక్కెర శాతం ఎక్కువగా ఉందని, రుచి తగ్గిందని ‘డయల్‌ యువర్‌ ఇఒ’ కార్యక్రమంలో…

తిరుమల నుండి అయోధ్యకు లక్ష లడ్డూలు : టిటిడి ఈఒ ధర్మారెడ్డి

Jan 5,2024 | 12:54

తిరుపతి : ఈనెల 22వ తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని … అక్కడికి తిరుమల నుండి లక్ష లడ్డూలను పంపనున్నట్లు టిటిడి ఈఒ ధర్మారెడ్డి…

తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీకపూర్‌

Jan 5,2024 | 12:07

తిరుపతి : బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌ తిరుమల వేంకటేశ్వరుడిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి ప్రారంభ విరామ దర్శన…

గతేడాది టీటీడీకి రూ. 1403.74 కోట్లు ఆదాయం

Jan 2,2024 | 15:15

తిరుమల : గతేడాది తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని 2.54 కోట్ల మంది యాత్రికులు దర్శించుకోగా హుండీ ద్వారా 1,403.74 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.…

వైకుంఠ ద్వార దర్శనం పూర్తి : టీటీడీ ఈవో ధర్మారెడ్డి

Jan 2,2024 | 14:09

ప్రజాశక్తి-తిరుమల : డిసెంబరు 23 నుంచి జనవరి 1 తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగిసిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 6,47,452 మంది యాత్రికులు వైకుంఠ…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Jan 1,2024 | 15:12

ప్రజాశక్తి-తిరుమల : నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో…

జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు ఇవే..!

Jan 1,2024 | 08:22

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. జనవరి 1న శ్రీవారి ఆలయంలో పెద్దశాత్తుమొర, వైకుంఠద్వార…

తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం

Dec 30,2023 | 15:12

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్లాట్‌ టైం టోకెన్లు…

తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం..

Dec 28,2023 | 15:24

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతి వెళుతుండగా  27వ మలుపు వద్ద రైలింగ్‌ను కర్ణాటక యాత్రికుల వాహనం డీకొట్టింది.…