tirumala tirupathi temple

  • Home
  • తిరుమలలో తగ్గిన యాత్రికుల రద్దీ.. శ్రీవారి ఆదాయం రూ. 2.40 కోట్లు

tirumala tirupathi temple

తిరుమలలో తగ్గిన యాత్రికుల రద్దీ.. శ్రీవారి ఆదాయం రూ. 2.40 కోట్లు

Dec 9,2023 | 14:35

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు కంపార్ట్‌మెంట్లలో కాకుండా నేరుగా దర్శనం కోసం క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు…

మిచౌంగ్ తుఫాను ఎఫెక్ట్.. పాప వినాశనం అనుమతి నిలిపివేత

Dec 4,2023 | 15:27

తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం ప్రజాశక్తి తిరుమల : తిరుమలలో మిచౌంగ్ ప్రభావం కనిపిస్తోంది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులు తీవ్రమైన చలి, భారీ వర్షాలతో ఇబ్బందులు…

శ్రీవారి సేవలో చంద్రబాబు

Dec 1,2023 | 21:03

ప్రజాశక్తి – తిరుమల:తెలుగు జాతి ప్రపంచలో నంబర్‌ వన్‌గా ఉండాలని, ఆ సంకల్పంతో పని చేస్తానని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం…

టీటీడీకి రెండు బస్సులను విరాళంగా అందజేసిన దాతలు

Dec 1,2023 | 14:42

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి శుక్రవారం ఓ దాత రెండు బస్సులను విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్‌…

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే ?

Nov 28,2023 | 14:35

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న యాత్రికులు శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు…

తిరుమలకు ప్రధాని మోడీ

Nov 27,2023 | 09:07

-అడుగడుగునా నిఘా -ఎస్‌పిజి కంట్రోల్‌లో తిరుమల, తిరుపతి -రేపు శ్రీవారి దర్శనం, ప్రత్యేక పూజలుాస్వాగతం పలికిన గవర్నర్‌, సిఎం ప్రజాశక్తిా తిరుపతి బ్యూరోతిరుపతిాతిరుమల రెండు రోజుల పర్యటనలో…

తిరుమలలో పెరిగిన యాత్రికు రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం

Nov 26,2023 | 15:18

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. యాత్రికుల రద్దీతో 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు…

శ్రీవారి దర్శనానికి ఫిబ్రవరి నెల కోటా విడుదల.. గంట వ్యవధిలోనే టికెట్లు పూర్తి

Nov 24,2023 | 16:45

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ఫిబ్రవరి-2024 నెలలో దర్శించుకునేందుకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ టికెట్లు గంటల్లోపే పూర్తయ్యాయి.…

తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం

Nov 21,2023 | 16:13

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకున్నారు. స్వామి వారి దర్శనానికి…