ukkunagaram

  • Home
  • ఉక్కు ప్రయివేటీకరణతో నిర్వాసితులకు నష్టం

ukkunagaram

ఉక్కు ప్రయివేటీకరణతో నిర్వాసితులకు నష్టం

Mar 24,2024 | 20:45

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ జరిగితే ఉద్యోగులకే కాకుండా ఉక్కు నిర్వాసితులకూ తీవ్ర నష్టం జరుగుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైౖర్మన్‌…

బిజెపికి గుణపాఠం తప్పదు

Mar 23,2024 | 21:06

– హెచ్‌ఎంఎస్‌ స్టీల్‌ప్లాంట్‌ విభాగం అధ్యక్షులు అప్పారావు ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం):విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ చర్యలను ఆపకుంటే కేంద్రంలోని బిజెపికి రానున్న కాలంలో ప్రజలు తప్పక…

‘ఉక్కు’ పరిరక్షణకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధం

Mar 22,2024 | 22:15

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం)వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోవడం కోసం ఎలాంటి త్యాగాలకైనా ఉక్కు కార్మికులు సిద్ధంగా ఉన్నారని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి ఆదినారాయణ…

ఐక్య పోరాటాలతోనే విజయం- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Mar 20,2024 | 21:58

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం): ఐక్య పోరాటాలతోనే విజయం సాధ్యమవుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాట కమిటీ…

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం సిగ్గుచేటు

Mar 15,2024 | 20:42

– విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) కేంద్రంలోని మోడీ సర్కారు కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయాల్సిందిపోయి ఉన్న…

‘ఉక్కు’ను కాపాడే వారికే ఓటు

Mar 11,2024 | 08:04

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం): వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు అజెండాలో పెట్టాలని, అటువంటి వారికే కార్మికులు రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయనున్నారని…

కేంద్రంపై ఒత్తిడి పెంచాలి- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Mar 9,2024 | 20:07

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం)వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ విషయమై కేంద్రంలోని మోడీ సర్కారుపై ఒత్తిడి పెంచాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ రాజకీయ పార్టీలను…

ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు దేశవ్యాప్త ఉద్యమం

Mar 8,2024 | 20:11

– విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం): ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు దేశ వ్యాప్త ఉద్యమం అవసరమని విశాఖ ఉక్కు…

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణే ధ్యేయంగా పోరాటం : సిపిఎం

Feb 26,2024 | 08:16

ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం) :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణే ధ్యేయంగా కార్మికవర్గం పోరాడాలని సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు కోరారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ…