vizag

  • Home
  • ప్రజలకు అభివాదం చేస్తూ.. విశాఖలో మౌనంగా సాగిన జగన్‌ బస్సు యాత్ర

vizag

ప్రజలకు అభివాదం చేస్తూ.. విశాఖలో మౌనంగా సాగిన జగన్‌ బస్సు యాత్ర

Apr 22,2024 | 01:00

సిఎం మాట్లాడకపోవడంతో పలువురు నిరాశ ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో/ ఎంవిపి కాలనీ : విశాఖ నగరంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం నిర్వహించిన ‘మేమంతా…

గ్లోబల్‌ ఎయిడ్‌ సంస్థ నిర్వాహకులు సాయిపద్మ మృతి

Apr 16,2024 | 09:23

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : వైకల్యంతో బాధపడుతున్నా.. బడుగుల జీవితాలకే తన జీవితమంటూ ‘గ్లోబల్‌ ఎయిడ్‌’ అనే సంస్థను ఏర్పాటుచేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ…

విశాఖలో కూటమి అగచాట్లు

Apr 11,2024 | 03:50

 పలు అసెంబ్లీ సీట్లలో అసంతృప్తులు  ఎంపి స్థానం కోసం బిజెపి నేత జివిఎల్‌ పట్టు  ఢిల్లీకి లేఖల పర్వం ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో :…

అమలు కాని ‘బ్రాండిక్స్‌’ హామీలు

Apr 11,2024 | 03:03

నామమాత్రంగా పెట్టుబడులు లక్ష్యంలో 34 శాతం మందికే ఉపాధి ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి : శ్రీలంకకు చెందిన బ్రాండిక్స్‌ ఇండియా అపెరల్‌ సిటీ (బిఐఎసి) ఏర్పాటుతో పెట్టుబడులు…

స్టీల్‌ప్లాంట్‌ గెస్ట్‌హౌస్‌ల లీజ్‌ నోటిఫికేషన్‌ రద్దు చేయాలి

Apr 4,2024 | 20:15

సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్‌ ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉక్కు హౌస్‌, గంగవరం గెస్ట్‌ హౌస్‌లను దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు…

డ్రగ్స్‌ పాలిట్రిక్స్‌!

Mar 25,2024 | 23:09

విశాఖ పోర్టులో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాల పట్టివేత దేశాన్నే ఉలికిపాటుకు గురి చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్‌ మాఫియా మన నట్టింటి దాకా రావడం ఆందోళనకరంకాగా, దీనిలో…

కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేందుకు బిజెపి కుట్రలు

Mar 25,2024 | 21:37

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేందుకు బిజెపి కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి దండి ప్రియాంక విమర్శించారు. సోమవారం విశాఖలోని…

ప్రచారానికి రిటర్నింగ్ ఆఫీసర్ అనుమతి తప్పనిసరి : సిపి ఏ.రవిశంకర్

Mar 21,2024 | 17:24

అనుమతులకు సువిధ, ఫిర్యాదులకు సి-విజిల్‌ యాప్‌లు వాడాలని సూచన ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ(విశాఖ) : రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి రిటర్నింగ్ ఆఫీసర్ అనుమతి తప్పనిసరి అని సువిధ…

ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన జీలకర్ర నాగేంద్ర

Mar 20,2024 | 10:38

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డిని వైసిపి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం విమానాశ్రయం సలహా మండలి సభ్యులు…