రీపోలింగ్ పై నేడు హైకోర్టులో విచారణ
అమరావతి : వైసిపి, టిడిపి నాయకులు వేసిన రీపోలింగ్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన…
అమరావతి : వైసిపి, టిడిపి నాయకులు వేసిన రీపోలింగ్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన…
వైసిపి దాడిలో టిడిపి అభ్యర్థికి అస్వస్థత ఆత్మరక్షణ కోసం గాలిలోకి గన్మేన్ కాల్పులు తాడిపత్రిలో భాష్పవాయువు ప్రయోగం పల్నాడులో ఎస్సి, బిసిల ఇళ్లపై దాడులు ప్రజాశక్తి- యంత్రాంగం…
ప్రజాశక్తి-కారంపూడి : కారంపూడి పట్టణంలో వైసిపి నాయకులు బీభత్సం సృష్టించారు. మండలంలోని పేట సన్నగండ్ల గ్రామంలో రాత్రి కొందరు వైసిపి నాయకుల ఇళ్లపై దాడులు చేశారు. వారిని…
అమరావతి : ఎపిలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. పలు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :తప్పుడు వీడియోలు, ఆడియోలు, పోస్టులతో వైసిపి ప్రచారం చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి అంచుల్లో ఉన్నా వైసిపికి…
ప్రజాశక్తి పిఠాపురం : పిఠాపురం వైసిపి అభ్యర్థి వంగా గీత కార్యాలయాన్నీ ఓటర్లు చుట్టూ ముట్టారు. కొంత మందికే డబ్బు ఇచ్చారని.. తమకు డబ్బులు అందలేదని ఆందోళన…
హైదరాబాద్ నుండి సొంతూళ్లకు… ఓటు వేసేందుకు ఆంధ్రా వైపు… టోల్ గేట్ల వద్ద వాహనాల రద్ది. ప్రజాశక్తి కంచికచర్ల (ఎన్టిఆర్) – ఈ నెల 13 న…
ఎంపి అభ్యర్థి గెలుపును శాసించనున్న పర్చూరు, అద్దంకి, రేపల్లె నియోజకవర్గాలు ప్రజాశక్తి-బాపట్ల జిల్లా : బాపట్ల పార్లమెంటు పరిధిలో వైసిపి, టిడిపి, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ప్రధాన…
భువనేశ్వర్ : ఒడిశాలో నాలుగు లోక్సభ సీట్లకు గాను 39 మంది అభ్యర్థులు, 28 అసెంబ్లీ స్థానాలకు గాను 266 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించినట్లు ఎన్నికల…