Congress

  • Home
  • పల్లంరాజు ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ ఎపి మేనిఫెస్టో కమిటీ

Congress

పల్లంరాజు ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ ఎపి మేనిఫెస్టో కమిటీ

Jan 19,2024 | 11:23

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ ఎపి మేనిఫెస్టో కమిటీని నియమించింది. వచ్చే రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ మేనిఫెస్టో…

ఉమ్మడి చిత్తూరు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌గా పటాన్‌ మస్తాన్‌ భాష

Jan 17,2024 | 15:52

ప్రజాశక్తి-పాకాల(చిత్తూరు) : కాంగ్రెస్‌ పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌గా పటాన్‌ భాషను నియమిస్తున్నట్లు ఏఐసిసి జాతీయ నాయకులు బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు. స్థానిక…

ఏపీ పీసీసీ చీఫ్‌గా షర్మిల నియామకం

Jan 16,2024 | 14:56

ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నన కాంగ్రెస్‌ పార్టీ ఏపీ పీసీసీ చీఫ్‌గా షర్మిలను నియమించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్‌…

ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా

Jan 15,2024 | 15:01

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు పంపారు. కాంగ్రెస్‌లో చేరిన…

ప్రధాని నిర్ణయించిన సమయానికే మిలింద్‌ రాజీనామా: కాంగ్రెస్‌

Jan 15,2024 | 07:43

న్యూఢిల్లీ    :   ప్రధాని మోడీ నిర్ణయించిన సమయానికే మిలింద్‌ దేవ్‌రా రాజీనామా చేశారని కాంగ్రెస్‌ పేర్కొంది. మిలింద్‌ తండ్రి మురళీ దేవ్‌రా ఎప్పుడూ కాంగ్రెస్‌ పక్షపాతిగానే…

మహారాష్ట్ర కాంగ్రెస్‌కి భారీ షాక్‌.. షిండే శివసేన గూటికి మాజీ ఎంపి

Jan 13,2024 | 18:04

ముంబై : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మహారాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎంపి మిలింద్‌ దియోర మహారాష్ట్ర…

యువతకు కావల్సింది పకోడీ దుకాణాలు కాదు : కాంగ్రెస్‌

Jan 11,2024 | 12:41

న్యూఢిల్లీ : దేశ యువతకు కావల్సింది మెరుగైన ఉద్యోగాలు కానీ, ‘ పకోడీ దుకాణాలు’ కాదని కాంగ్రెస్‌ గురువారం విమర్శించింది. పదేళ్ల మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో…

అది ఆర్‌ఎస్‌ఎస్‌/బిజెపిల ఈవెంట్‌ : కాంగ్రెస్‌

Jan 10,2024 | 16:54

న్యూఢిల్లీ :    అయోధ్యలో జరగనున్న ఆలయ ప్రారంభోత్సవ  కార్యక్రమానికి  హాజరుకావడం లేదని   కాంగ్రెస్‌ బుధవారం ప్రకటించింది. ఇది పూర్తిగా ”రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్  (ఆర్‌ఎస్‌ఎస్‌)/…

పార్లమెంటులో నోరు నొక్కేస్తున్నారు…

Jan 7,2024 | 10:06

కాంగ్రెస్‌ నేత ఖర్గే ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ లోగో ఆవిష్కరణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్‌లో ప్రజా సమస్యలను లేవనెత్తడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వనందునే తమ…