Congress

  • Home
  • గ్రామీణ కార్మికుల పట్ల మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం

Congress

గ్రామీణ కార్మికుల పట్ల మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం

Feb 16,2024 | 09:16

జార్ఖండ్‌లో ‘జాతీయ ఉపాధి హామీ జన్‌ సున్వాయి’  కార్మికులు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల మద్దతు న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం…

మాజీ ప్రధాని మనవడు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా

Feb 14,2024 | 16:03

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి మనవుడు విభాకర్‌ శాస్త్రి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన…

కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్‌ విడుదల

Feb 14,2024 | 12:58

న్యూఢిల్లీ: త్వరలోనే జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ రాజస్థాన్…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు – కాంగ్రెస్‌..బిఆర్‌ఎస్‌ ల మధ్య మాటలతూటాలు..!

Feb 14,2024 | 13:07

తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈరోజు అసెంబ్లీలో ఇరిగేషన్‌ శాఖపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయనున్నారు.…

మహారాష్ట్ర ఎంపిల ఎన్నికలో కాంగ్రెస్‌ ఇరకాటంలో పడనుందా ..!

Feb 13,2024 | 13:19

ముంబయి :    మహారాష్ట్ర రాజ్యసభ సభ్యుల ఎన్నికలో కాంగ్రెస్‌ ఇరకాటంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇద్దరు సీనియర్‌ నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పిన కొద్ది రోజుల…

కాంగ్రెస్‌కి మరో షాక్‌.. మాజీ సిఎం రాజీనామా

Feb 12,2024 | 15:52

ముంబై : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌కి మరో షాక్‌ తగిలింది. మహారాష్ట్ర మాజీ సిఎం అశోక్‌ చవాన్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు.…

వైసిపి, టిడిపి రెండూ బీజేపీకి అమ్ముడుపోయినవే

Feb 8,2024 | 14:35

రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఏనాడు పోరాటం లేదు కాంగ్రెస్‌తోనే రాష్ట్రానికి హోదా సాధ్యం రచ్చబండలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్‌ షర్మిల ప్రజాశక్తి-తెనాలి : వైసిపి, టిడిపి…

మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్‌ రాజీనామా

Feb 8,2024 | 12:12

ముంబై : మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఎక్స్‌…

ఇది అస్థిరత రాజకీయం : జైరాం రమేష్‌

Feb 3,2024 | 13:41

పాకుర్‌ : జార్ఖండ్‌ రాజకీయాలపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్‌ బిజెపి ‘అస్థిరత రాజకీయం’ చేస్తోందని ధ్వజమెత్తారు. తాజాగా మనీలాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి…