Congress

  • Home
  • నామినేషన్ల దశలోనే అక్రమాలకు తెరలేపిన బిజెపి

Congress

నామినేషన్ల దశలోనే అక్రమాలకు తెరలేపిన బిజెపి

Apr 22,2024 | 00:39

 సూరత్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ గాంధీనగర్‌ : గుజరాత్‌లో నామినేషన్ల దశలోనే బిజెపి అక్రమాలకు తెర లేపిందని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. సూరత్‌ లోక్‌సభ నియోజకవర్గం…

మోడీది అవినీతి పాఠశాల : రాహుల్‌

Apr 21,2024 | 08:45

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ‘అవినీతి పాఠశాల’ను నడుపుతున్నారని, ‘ఇండియా’ ఫోరం అధికారంలోకి వస్తే ఆ పాఠశాలకు తాళం పడుతుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ…

దళితుడినైన నేను అయోధ్యకు వెళితే… అనుమతించేవారా? : ఖర్గే

Apr 19,2024 | 13:01

న్యూఢిల్లీ :    దళితులు, గిరిజనులు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పేర్కొన్నారు. తమ కులాల వారిని ఇప్పటికీ దేవాలయాల్లోకి అనుమతించరని, ఒకవేళ…

కార్పొరేట్‌ మతోన్మాద బిజెపి కూటమిని ఓడించాలి : సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌

Apr 16,2024 | 14:08

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కార్పొరేట్‌ మతోన్మాద బిజెపి మిత్రులను, లోపాయికారిగా మోడీతో జతకట్టిన వైసిపిని ఓడించాలని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు…

3 సీట్లలో అభ్యర్థుల మార్పు

Apr 16,2024 | 00:39

 ఒడిశాలో కాంగ్రెస్‌ తీరుపై హాకీ మాజీ కెప్టెన్‌ అసంతృప్తి భువనేశ్వర్‌ : ఒడిశాలోని తలసరా అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని తొలుత ప్రకటించిన అభ్యర్ధి ప్రబోధ్‌…

Congress : ఆ లేఖ ప్రధాని మోడీ ‘ఆర్కెస్ట్రా ప్రచారం’ లో భాగం

Apr 15,2024 | 17:58

న్యూఢిల్లీ :    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 21 మంది రిటైర్డ్‌జడ్జీలు రాసిన లేఖ ప్రధాని మోడీ ఆర్కెస్ట్రా ప్రచారంలో భాగమని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థపై ఒత్తిడి,…

పది మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ తాజా జాబితా

Apr 15,2024 | 07:54

న్కూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ 10 మందితో మరో జాబితాను ఆదివారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌…

రాముడిని కాంగ్రెస్‌ అవమానించింది : మోడీ

Apr 10,2024 | 07:19

పిలిబిత్‌ : అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ అనేక ప్రయత్నాలు చేసిందని, ప్రాణ ప్రతిష్ణ వేడుక ఆహ్వానాన్ని తిరస్కరించి రాముడిని అవమానించిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ…

ఓటమి భయంతోనే ప్రతిపక్ష నాయకుల అరెస్టులు

Apr 9,2024 | 00:10

 కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివ కుమార్‌ త్రిస్సూర్‌ : వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయడం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఓటమి…