Congress

  • Home
  • విభేదాలు పక్కన పెట్టి ముందుకెళ్లాలి : కాంగ్రెస్‌ సమావేశంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

Congress

విభేదాలు పక్కన పెట్టి ముందుకెళ్లాలి : కాంగ్రెస్‌ సమావేశంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

Jan 5,2024 | 11:16

రాహుల్‌ గాంధీ యాత్రలో స్వల్ప మార్పులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాలంటే నాయకులు విభేదాలు పక్కనపెట్టి, ముందుకు వెళ్లాలని ఎఐసిసి…

కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల

Jan 5,2024 | 09:40

వైఎస్సార్‌ టీపీ కాంగ్రెస్‌లో విలీనం వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడుస్తానని వెల్లడి ఢిల్లీ : వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్టీపీ) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.…

వైఎస్ఆర్టీపీ విలీనానికి సిద్ధం

Jan 4,2024 | 11:03

  ఢిల్లీ : వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సర్వం సిద్దమైంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు…

ఒబిసిలు, దళితుల సాధికారతలో మోడీ ప్రభుత్వం విఫలం

Dec 29,2023 | 09:59

  నాగపూర్‌ కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవ సభలో రాహుల్‌గాంధీ నాగపూర్‌ : ఒబిసిలు, దళితుల సాధికారతలో మోడీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ ఎంపీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ…

ప్రజాపాలన ధరఖాస్తుల స్వీకారణ ప్రారంభించిన భట్టి విక్రమార్క

Dec 28,2023 | 12:32

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……

వైసిపి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ గాలం?

Dec 28,2023 | 08:17

త్వరలో షర్మిలతో పాటు పలువురి చేరిక సమన్వయ కమిటీ సమావేశంలో చర్చ ప్రజాశక్తి-న్యూఢిల్లీ, అమరావతి బ్యూరో : టిక్కెట్లు నిరాకరించడంతో అసంతృప్తిలో ఉన్న వైసిపి ఎంఎల్‌ఏలకు కాంగ్రెస్‌…

‘ప్రజా పాలన’ కాంగ్రెస్‌ 6 గ్యారంటీల దరఖాస్తు పత్రం విడుదల

Dec 27,2023 | 13:52

తెలంగాణ : గత పదేళ్లుగా ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో ప్రజావాణిని చూస్తే అర్థమవుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌…

బిజెపిని గద్దె దించేందుకు దూకుడు పెంచాలి : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం

Dec 22,2023 | 10:30

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపిని గద్దె దించేందుకు దూకుడు పెంచాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యూసి) నిర్ణయించింది. సిడబ్ల్యుసి సమావేశం గురువారం ఎఐసిసి కార్యాలయంలో జరిగింది. ఈ…

21న సిడబ్ల్యూసి భేటీ

Dec 18,2023 | 08:12

న్యూఢిల్లీ : ఈ నెల 21న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యూసి) సమావేశం జరగనుంది. ఈ నెల 19న ఢిల్లీలో ఇండియా ఫోరం పార్టీల సమావేశమైన రెండు…