Congress

  • Home
  • ప్రత్యేక హోదా ఇవ్వండి – ఎపి భవన్‌ వద్ద కాంగ్రెస్‌ ధర్నా

Congress

ప్రత్యేక హోదా ఇవ్వండి – ఎపి భవన్‌ వద్ద కాంగ్రెస్‌ ధర్నా

Feb 3,2024 | 10:34

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యాన ఎపి భవన్‌లోని అంబేద్కర్‌…

ద్రవ్యలోటు ఆందోళనకరం : కాంగ్రెస్

Feb 1,2024 | 15:17

 న్యూఢిల్లీ :   ఆర్థిక లోటు అత్యంత ఆందోళనకరంగా ఉందని  కాంగ్రెస్  వ్యాఖ్యానించింది.  పార్లమెంట్‌లో గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేతలు స్పందించారు.     ‘అత్యంత ఆందోళన…

మాజీ పీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి కన్నుమూత..

Jan 29,2024 | 14:36

హైదరాబాద్‌ : పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గర్లో వైట్‌ హౌస్‌…

కాంగ్రెస్‌ మొండి వైఖరి కారణంగా ‘ఇండియా’ విచ్ఛిన్నం అవుతోంది : జెడియు నేత కెసి త్యాగి

Jan 27,2024 | 16:25

న్యూఢిల్లీ : బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ మళ్లీ బిజెపివైపు మొగ్గుచూపుతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెడియు నేత కెసి త్యాగి శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.…

కాంగ్రెస్‌తో సంబంధం లేదు : మమతా బెనర్జీ

Jan 24,2024 | 13:03

కోల్‌కతా :    పశ్చిమబెంగాల్‌లోని 42 లోక్‌సభ ఎన్నికల్లో తాము  ఒంటరిగా పోటీ చేస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం స్పష్టం…

బిజెపితో టిడిపి, వైసిపి కుమ్మక్కు : వైఎస్ షర్మిల

Jan 24,2024 | 13:14

ప్రజాశక్తి-విశాఖపట్నం : బిజెపితో టిడిపి, వైసిపి కుమ్మక్కయ్యాయని ఏపీసిసి చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు.  విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా…

ఎమ్మెల్సీలుగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌ ఏకగ్రీవం

Jan 22,2024 | 17:46

హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌కు ఉపసంహరణ గడువు నేటితో(మంగళవారం) ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రెండు నామినేషన్‌లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.…

కాంగ్రెస్‌లోకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

Jan 22,2024 | 08:39

ప్రజాశక్తి-విజయవాడ :  వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..తాజాగా వైఎస్ షర్మిల సమక్షంలో విజయవాడలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా…

భారత్‌ జోడో న్యారు యాత్రకు అనుమతినివ్వని అస్సాం సిఎం : జైరాం రమేశ్‌

Jan 20,2024 | 17:37

లఖింపూర్‌ (అస్సాం) : జనవరి 23న గౌహతిలో నిర్వహించనున్న భారత్‌ జోడో న్యారు యాత్ర కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని…