Congress

  • Home
  • ద్రవ్యోల్బణాన్ని పెంచడమే మోడీ ప్రధాన హామీ

Congress

ద్రవ్యోల్బణాన్ని పెంచడమే మోడీ ప్రధాన హామీ

Dec 13,2023 | 17:59

న్యూఢిల్లీ    :    మోడీ ప్రభుత్వంలో నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటాయని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ధ్వజమెత్తారు. ద్రవ్యోలణాన్ని పెంచడమే మోడీ ప్రధాన హామి…

” కాంగ్రెస్‌ పాలకులకు ఇప్పుడుంది అసలు ఆట ” : కెటిఆర్‌

Dec 13,2023 | 13:26

తెలంగాణ : ” కాంగ్రెస్‌ పాలకులకు ఇప్పుడుంది అసలు ఆట ” అని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభ ఆవరణలో నిర్వహించిన మీడియాతో…

19న ‘ఇండియా’ ఫోరమ్‌ నేతల భేటీ

Dec 11,2023 | 08:15

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఇండియా ఫోరమ్‌ నేతల భేటీ ఈ నెల 19న ఢిల్లీలో జరగనుంది. ఈసారి కాంగ్రెస్‌ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో…

కాంగ్రెస్‌ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు : కర్ణాటక ముఖ్యమంత్రి 

Dec 10,2023 | 16:04

బెంగళూరు :   కేవలం కాంగ్రెస్‌ని మాత్రమే ఎందుకు  టార్గెట్ చేస్తున్నారని  కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్రాన్ని నిలదీశారు. బిజెపి నేతలపై కూడా ఐటి దాడులు చేపట్టాలని  సూచించారు. …

అమిత్‌ షా విమర్శలకు కాంగ్రెస్‌ ఖండన

Dec 8,2023 | 11:36

  న్యూఢిల్లీ : పాక్‌ ఆక్రమిత్‌ కాశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ జవహర్‌లాల్‌ నెహ్రూపై కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన విమర్శలపై కాంగ్రెస్‌ మండిపడింది. కాశ్మీర్‌ దుస్థితికి…

ఏఐసీసీ నేతలకు ట్రాఫిక్ కష్టాలు

Dec 7,2023 | 13:40

తెలంగాణ : మరికొద్ది సేపట్లో తెలంగాణ సిఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఏఐసీసీ నేతలు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య…

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్

Dec 7,2023 | 12:50

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. ఈ క్రమంలో డిప్యూటి సిఎంలతో సహా 12మంది మంత్రుల…

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియం సిద్ధం…

Dec 7,2023 | 12:50

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎల్బీ…

ఇండియా బ్లాక్‌ పార్లమెంటరీ నేతల భేటీ

Dec 7,2023 | 08:48

కీలకమైన బిల్లులు, పార్లమెంట్‌ వ్యూహంపై చర్చ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపైన, కీలక బిల్లులపైన ఇండియా బ్లాక్‌ పార్లమెంటరీ పార్టీ నాయకులు చర్చించారు. బుధవారం…