Congress

  • Home
  • అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల అభ్యర్థులపై వీడనున్న ఉత్కంఠ

Congress

అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల అభ్యర్థులపై వీడనున్న ఉత్కంఠ

May 1,2024 | 16:01

న్యూఢిల్లీ :    ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ వీడనుంది. 24 గంటల్లో ఆ రెండు స్థానాల…

కాంగ్రెస్‌తోనే రాష్ట్రం అభివృద్ది : కాకినాడ ఎంపి అభ్యర్థి పళ్లంరాజు

Apr 30,2024 | 11:50

ప్రజాశక్తి – జగ్గంపేట (కాకినాడ) : రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే కేవలం కాంగ్రెస్‌తోనే అభివఅద్ధి చెందుతుందని కాకినాడ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లిపూడి మంగపతి…

రేవంత్‌పై ‘ఢిల్లీ పోలీస్‌’

Apr 30,2024 | 08:31

రేపు విచారణకు రావాలని నోటీసులు  భయపడేది లేదన్న తెలంగాణ సిఎం ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ప్రతిపక్ష నేతలను వేధించడానికి ఐటి, ఇడి, సిబిఐలను అడ్డగోలుగా…

మరో ‘సూరత్‌’ : ఇండోర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉపసంహరణ

Apr 30,2024 | 00:38

ఇండోర్‌ : బిజెపి అనైతిక రాజకీయ క్రీడ కొనసాగుతోంది. ఇటీవల సూరత్‌లో కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరింపజేసి, స్వతంత్ర అభ్యర్థులందరి నామినేషన్లు ఉపసంహరింపజేసి, బిజెపి అభ్యర్థి…

Nyay Patra: ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాసిన ఖర్గే

Apr 25,2024 | 18:24

న్యూఢిల్లీ :    కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్‌ ‘న్యారుపత్ర్‌’ను వివరించేందుకు వీలుగా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని…

ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి

Apr 25,2024 | 13:40

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి హరికుమార్రాజు ప్రజాశక్తి-గణపవరం(పశ్చిగోదావరి) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించాలని మతతత్వ బిజెపిని ఓడించి దేశ సమగ్రతను కాపాడాలని కోరుతూ…

గాంధీభవన్‌లో బీజేపీపై కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల

Apr 25,2024 | 13:34

హైదరాబాద్‌ : గాంధీభవన్‌లో బీజేపీపై కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీజేపీ నయవంచన పేరుతో ఛార్జ్షీట్‌ విడుదల చేశారు. పదేళ్లలో బీజేపీ మోసం-వందేళ్ల…

యూత్‌ కాంగ్రెస్‌ నేతల ఆందోళన.. ఉప్పల్‌ స్టేడియం ఉద్రిక్తత

Apr 25,2024 | 13:08

హైదరాబాద్‌ :ఉప్పల్‌ స్టేడియం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఐపీఎల్‌ సీజన్‌-17 లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌ వర్సెస్‌ బెంగళూరు మ్యాచ్‌ జరగనుంది. అయితే…

కాంగ్రెస్‌ తుది జాబితా విడుదల

Apr 25,2024 | 07:25

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే మూడు లోక్‌సభ, పది శాసనసభ అభ్యర్థుల తుది జాబితాను బుధవారం ఎఐసిసి జనరల్‌ సెక్రటరీ…