అమేథీ, రాయ్బరేలీ స్థానాల అభ్యర్థులపై వీడనున్న ఉత్కంఠ
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అమేథీ, రాయ్బరేలీ లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ వీడనుంది. 24 గంటల్లో ఆ రెండు స్థానాల…
ప్రజాశక్తి – జగ్గంపేట (కాకినాడ) : రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే కేవలం కాంగ్రెస్తోనే అభివఅద్ధి చెందుతుందని కాకినాడ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లిపూడి మంగపతి…
రేపు విచారణకు రావాలని నోటీసులు భయపడేది లేదన్న తెలంగాణ సిఎం ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : ప్రతిపక్ష నేతలను వేధించడానికి ఐటి, ఇడి, సిబిఐలను అడ్డగోలుగా…
ఇండోర్ : బిజెపి అనైతిక రాజకీయ క్రీడ కొనసాగుతోంది. ఇటీవల సూరత్లో కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి నామినేషన్ తిరస్కరింపజేసి, స్వతంత్ర అభ్యర్థులందరి నామినేషన్లు ఉపసంహరింపజేసి, బిజెపి అభ్యర్థి…
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ‘న్యారుపత్ర్’ను వివరించేందుకు వీలుగా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని…
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హరికుమార్రాజు ప్రజాశక్తి-గణపవరం(పశ్చిగోదావరి) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించాలని మతతత్వ బిజెపిని ఓడించి దేశ సమగ్రతను కాపాడాలని కోరుతూ…
హైదరాబాద్ : గాంధీభవన్లో బీజేపీపై కాంగ్రెస్ ఛార్జ్షీట్ విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ నయవంచన పేరుతో ఛార్జ్షీట్ విడుదల చేశారు. పదేళ్లలో బీజేపీ మోసం-వందేళ్ల…
హైదరాబాద్ :ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఐపీఎల్ సీజన్-17 లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది. అయితే…