Congress

  • Home
  • ఇండియా కూటమి తోనే దేశ భవిష్యత్తు : మార్నిడి బాబ్జి

Congress

ఇండియా కూటమి తోనే దేశ భవిష్యత్తు : మార్నిడి బాబ్జి

Apr 24,2024 | 17:00

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : దేశ భవిష్యత్తు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇండియా కూటమితోనే సాధ్యమని తాడేపల్లిగూడెం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మార్నిడి శేఖర్‌(బాబ్జి)పేర్కొన్నారు. బుధవారం సవిత్రు పేటలోని ఆయన…

ఎంపిగా గెలిస్తే ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుంటాం – కాంగ్రెస్‌ విశాఖ ఎంపి అభ్యర్థి సత్యారెడ్డి

Apr 23,2024 | 22:10

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ (విశాఖపట్నం):తాను ఎంపిగా గెలిస్తే వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను అడ్డుకుంటానని కాంగ్రెస్‌ విశాఖ ఎంపి అభ్యర్థి పులుసు సత్యనారాయణరెడ్డి (సత్యారెడ్డి) అన్నారు. ఇండియా…

జమ్మూలో కాంగ్రెస్‌ వర్సెస్‌ బిజెపి

Apr 23,2024 | 04:12

జమ్మూకాశ్మీర్‌లోని ఐదు నియోజకవర్గాల్లో ఉదంపుర్‌ స్థానానికి తొలివిడత ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరిగాయి. రెండోదశలో భాగంగా ‘జమ్మూ’ నియోజకవర్గానికి ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరగనుంది. 2,416 పోలింగ్‌…

ప్రధాని మోడీపై చర్యలు తీసుకోవాలి

Apr 23,2024 | 00:44

 కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ప్రధాని మోడీ, బిజెపి నేతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి…

‘ఇండియా’ అధికారంలోకి వస్తే.. సిఎఎ, క్రిమినల్‌ చట్టాలు రద్దు : చిదంబరం

Apr 22,2024 | 21:23

న్యూఢిల్లీ : ఈసారి కేంద్రంలో ‘ఇండియా’ బ్లాక్‌ అధికారంలోకొస్తే…..పలు కీలక చట్టాలను రద్దు చేస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పి. చిదంబరం హామీ…

Congress: సూరత్ లోక్‌సభ సీటు ఏకగ్రీవం వెనుక మ్యాచ్‌ ఫిక్సింగ్‌

Apr 22,2024 | 19:08

న్యూఢిల్లీ :  గుజరాత్‌ లోని సూరత్‌ లోక్‌సభ స్థానంలో బిజెపి అభ్యర్థి ముఖేష్‌ దలాల్‌ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు బిజెపి ప్రకటించడంపై కాంగ్రెస్‌ మండిపడింది. గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ…

Election Commission: ప్రధాని మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ 16 ఫిర్యాదులు

Apr 22,2024 | 18:25

న్యూఢిల్లీ :   ప్రధాని మోడీ విద్వేషపు వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎన్నికల కమిషన్‌(ఇసి)కి ఫిర్యాదు చేసింది. సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు అభిషేక్‌ మను సింఘ్వీ, గురుదీప్‌ సప్పల్‌, సుప్రియాశ్రీనతేలతో…

కాంగ్రెస్‌పై మోడీ అవాకులు, చెవాకులు

Apr 22,2024 | 08:10

జైపూర్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవాకులు, చెవాకులు పేలారు. దేశంలో వ్యక్తిగత సంపదనంతా ముస్లింలకు పంపిణీ చేయాలని కాంగ్రెస్‌…

పదేళ్ల నాటి స్తోమత కూడా లేదు!

Apr 22,2024 | 08:11

 దారుణంగా క్షీణించిన శ్రమజీవుల కొనుగోలు శక్తి  జైరాం రమేశ్‌ ఆందోళన న్యూఢిల్లీ : దేశంలో శ్రమ జీవుల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందని, పదేళ్ల కిందట ఉన్న…