Kurnool

  • Home
  • హైకోర్టు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే చర్యలు :  తహసీల్దార్ శ్రీధర్ మూర్తి

Kurnool

హైకోర్టు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే చర్యలు :  తహసీల్దార్ శ్రీధర్ మూర్తి

Jun 20,2024 | 17:36

ప్రజాశక్తి – మంత్రాలయం : మండల పరిధిలోని సౌలహళ్లి గ్రామంలో నెలకొన్న భూమి సమస్య పై హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్…

నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలి : ఎస్ఎఫ్ఐ

Jun 20,2024 | 17:24

ప్రజాశక్తి కర్నూలు – కలెక్టరేట్ : నీట్, నెట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీకేజ్ పై సిట్టింగ్ సుప్రీం కోర్ట్ జడ్జితో విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ…

ప్ర‌జా ప్రత్యక్ష సేవలో రెవెన్యూ శాఖ కీలకం

Jun 20,2024 | 17:16

పోటో ప్రసాద్ రావు ను సన్మానించిన సబ్ కలెక్టర్ ప్రజాశక్తి – ఆదోని : ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించడంలో రెవెన్యూ శాఖ కీలకమైంద‌ని ఆదోని సబ్…

పేద ముస్లింలు సామూహిక వివాహాలను సద్వినియోగం చేసుకోవాలి

Jun 20,2024 | 17:09

ఘనంగా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు ప్రజాశక్తి – కర్నూలు  కార్పొరేషన్ : పేద ముస్లింలు సామూహిక వివాహాలను సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ మైనార్టీ ఫైనాన్స్…

ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి :  సిపిఎం

Jun 20,2024 | 16:31

ఫోటో: సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రామాంజనేయులు ప్రజాశక్తి – ఎమ్మిగనూరు : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని…

దస్తగిరి స్వామి దర్గా కు లక్ష రూపాయలు విరాళం

Jun 18,2024 | 16:03

ప్రజాశక్తి – తుగ్గలి : మండల పరిధిలోనే ఎద్దులదొడ్డి గ్రామంలో దస్తగిరి స్వామి దర్గాకు స్థానిక టిడిపి నాయకుడు పెడసాని రామానాయుడు మంగళవారం లక్ష రూపాయలు విరాళం…

బిర్లాగడ్డ హమాలి ఎం మౌలాలి కుటుంబాన్ని పరామర్శించిన సిఐటియు

Jun 18,2024 | 15:55

ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్  : బిర్లగడ్డ హమాలి యం. మౌలాలి కుటుంబాన్ని పరామర్శించిన సిఐటియు నగర అధ్యక్షులు ఆర్.నరసింహులు, కార్యదర్శి సిహెచ్ సాయిబాబాలు మంగళవారం గుండెపోటుతోమరణించిన ఎం.…

Anantapur: రైతు ఆత్మహత్య

Jun 17,2024 | 22:25

ప్రజాశక్తి-బెళుగుప్ప (అనంతపురం) : అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంలో సోమవారం చోటు చేసకుంది. పోలీసుల వివరాల మేరకు..…

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : ఎంపీ భక్తిపాటి నాగరాజు

Jun 17,2024 | 16:26

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని రామలింగాయపల్లి గ్రామంలో పిడుగుపడి మృతి చెందిన మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా ఆదుకుంటామని కర్నూలు…