ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయండి : సిఐటియు
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు కర్నూలు పాత బస్టాండులో 15న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ…
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు కర్నూలు పాత బస్టాండులో 15న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ…
మూడురోజులుగా చంటిబిడ్డలతో సమ్మెలో ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేదాక ఉద్యమం ఆగదని హెచ్చరిక నాటి ప్రభుత్వాలు దిగొచ్చి డిమాండ్లు నెరవేర్చాయి అంగన్వాడీల స్థానాల్లో వాలుంటార్ల తో…
ప్రజాశక్తి-ఆదోనిరూరల్ (కర్నూలు): ఈనెల 15,16,17 తేదీల్లో కర్నూలులో జరుగుతున్న ఇండియా కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలను,డిసెంబర్ 15 తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కర్నూలు పాత…
ప్రజాశక్తి-ఆదోని : ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎన్ఎంయుఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు పివి రమణా రెడ్డి, వై.శ్రీనివాస రావు, రీజనల్ కార్యదర్శి మద్దిలేటి డిమాండ్…
ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న 127 అభివృద్ధిపనులకు సంబంధించిన బిల్లులు 41 కోట్ల రూపాయల పెండింగ్లో ఉండడంతో కాంట్రాక్టర్లు తలడిల్లుతున్నారు.…
ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : ఎస్టీయు జిల్లా కమిటీలో ఆదోని పట్టణ నాయకులకు చోటు దక్కడం హర్షనీయమని పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.రవి, ఎస్.భీమరాజు అన్నారు. సోమవారం ఆదోనిలోని…
ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్ : 104 ఉద్యోగుల సమస్యలపై పోరాడుదాం అని 104 యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు పిలుపునిచ్చారు.…
ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : పత్తి పంట సాగు చేసిన ప్రతి రైతుకు ఒక క్వింటాల్కి పదివేల రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : ఆదోని మండలంలోని గ్రామాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు సుమారు 8 వారాలు ఉపాధి హామీ వేతనాలు…