Kurnool

  • Home
  • సమస్యలశ్రీ పాణ్యం నియోజకవర్గ అభివృద్ధి పట్టని పాలకులు

Kurnool

సమస్యలశ్రీ పాణ్యం నియోజకవర్గ అభివృద్ధి పట్టని పాలకులు

May 5,2024 | 00:56

 ఏళ్లుగా పాతుకుపోయిన సమస్యలు తిష్ట ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : పాణ్యం నియోజకవర్గంలో సమస్యలు తిష్ట వేశాయి. ఏళ్లుగా పాలకులు అభివృద్ధికి చర్యలు తీసుకోకపోవడంతో సమస్యలు…

పెద్దపాడులో సిపిఎం అభ్యర్థి ఇంటింటి ప్రచారం

May 3,2024 | 14:42

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం పాణ్యం నియోజకవర్గ అభ్యర్థి గౌస్‌ దేశారు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం పెద్దపాడు గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.…

కర్నూలు జిల్లాలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత

Apr 30,2024 | 23:12

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రత కర్నూలు జిల్లాలో నమోదైంది. జి సింగవరంలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే నంద్యాల జిల్లా గోస్పాడులో…

కబ్జాదారుల నుంచి వడ్లోని వంకను కాపాడతా

Apr 27,2024 | 17:55

సిపిఎం పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి డి గౌస్‌ దేశాయి  దళితుల ఇళ్లను వరదలో ముంచుతున్న అధికార పార్టీ నాయకులు ప్రజాశక్తి-కల్లూరు : కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలోని…

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి :కలెక్టర్

Apr 27,2024 | 16:19

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కేంద్ర ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ జి సృజన మరియు 137-కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కర్నూలు…

బాధితుల పక్షాన పోరాడేవాడే కవి మహేశ్వరయ్య

Apr 27,2024 | 15:21

 3వ వర్దంతి సభలో వక్తలు ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్‌ : సమాజాన్ని మార్చగలిగే ఆయుధమే కవిత్వమని..బాధితుల పక్షాన కవి కలంపోరు చేయాలని వక్తలు అన్నారు. నగరంలోని లలితకళా సమితిలో…

నీటి సమస్య జఠిలం

Apr 25,2024 | 07:48

నెలలో 20 రోజులైనా అందని నీరు ఆస్పరిలో నీటి కోసం పుట్టెడు కష్టాలు ఫిల్టర్‌ వాటర్‌, ట్యాంకర్లతో కొనుక్కుని తాగుతున్న ప్రజలు  అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోని…

పాణ్యం అభివృద్ధికి సిపిఎంను గెలిపించండి

Apr 24,2024 | 15:46

ఇంటింటి ప్రచారంలో అభ్యర్ధి డి.గౌస్‌ దేశాయి ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : పాణ్యం నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే సిపిఎంకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్ధి డి.గౌస్‌ దేశాయి పిలుపునిచ్చారు.…

కర్నూల్‌ వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్‌ నామినేషన్‌ దాఖలు

Apr 24,2024 | 15:41

ప్రజాశక్తి కర్నూలు క్రైమ్‌ : కర్నూల్‌ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏ ఎండి ఇంతియాజ్‌ బుధవారం నామినేషన్‌ వేశారు. ఉదయం తొమ్మిది గంటలకు స్వర్గీయ డా.ఇస్మాయిల్‌ స్వగృహంలో…