Kurnool

  • Home
  • ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు టెన్త్‌ ప్రజ్ఞా ప్రతిభ ఎగ్జామ్స్‌ నిర్వహణ

Kurnool

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు టెన్త్‌ ప్రజ్ఞా ప్రతిభ ఎగ్జామ్స్‌ నిర్వహణ

Feb 1,2024 | 16:53

ప్రజాశక్తి-మద్దికేర(కర్నూలు) :మద్దికేర మండల కేంద్రం ఆదర్శ పాఠశాలలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభ ఎక్సామ్‌ను నిర్వహించారు . ప్రతిభ మోడల్‌ ఎగ్జామ్‌…

హంద్రీనది నుండి త్రాగునీరు అందించాలి

Jan 31,2024 | 16:22

సిపియం డిమాండ్  ప్రజాశక్తి-కోడుమూరు : పాలకుర్తి మజరా గ్రామమైన కొత్తూరులో తాగునీటి కొరకు ఎంతో ఇబ్బందులు పడుతున్నారో ఆ గ్రామ ప్రజలు ఏళ్ల తరబడి కొండనిల్లే త్రాగడానికి…

రైల్వే లైన్ల నిర్మణం, కొత్త రైళ్ల కోసం నిధులు కేటాయించాలి : సిపిఎం

Jan 30,2024 | 17:55

ప్రజాశక్తి – కర్నూలు జిల్లాపరిషత్ : కర్నూల్ జిల్లాలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం కొరకు, కర్నూలు జిల్లా కేంద్రం నుండి అదనపు రైళ్ల ఏర్పాటు కొరకు…

ఫిబ్రవరి 8, 9 తేదీల్లో కర్నూలు బాలోత్సవం

Jan 30,2024 | 16:17

లోగో ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ ప్రజాశక్తి కర్నూలు కలెక్టరేట్ : ఫిబ్రవరి 8,9 తేదీల్లో నిర్వహించనున్న కర్నూలు బాలోత్సవం లోగోను మంగళవారం జిల్లా కలెక్టర్ జి.సృజన…

సమస్యలు పరిష్కరించాలని శ్రీ లక్ష్మీ విలాస్‌ కాలనీ వాసుల ధర్నా

Jan 30,2024 | 16:13

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : ఆఫీసుట్టు తిరిగి తిరిగి అలిసిపోయాం పాములు, దోమల భారీ నుండి రక్షించాలంటూ పెద్దపాడు రోడ్డు సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ విలాస్‌ కాలనీ…

దోమల నివారణ చేపట్టకపోతే దిగ్భంధనం చేస్తాం

Jan 29,2024 | 17:46

మున్సిపల్ అధికారులకు సిపిఎం నాయకుల హెచ్చరిక ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు నగరంలో దోమల నివారణ చేపట్టకపోతే నగరపాలక సంస్థను దిగ్భంధనం చేస్తాం అని సిపిఎం జిల్లా…

ఎన్టీఆర్ అవార్డు గ్రహీత అల్లాబక్ష్ మృతి

Jan 29,2024 | 14:16

ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్ : రాయలసీకు రంగస్థల రత్నం, హరిశ్చంద్ర పాత్రధారి లొద్దిపల్లె అల్లాబక్ష్ సోమవారం తెల్లవారుజామును మరణించారు. అల్లాబక్ష్ అనేక పాత్రలు చేసి గత 50 సంవత్సరాలుగా కళారంగానికి…

వైద్యులపై దాడులు అరికట్టాలి

Jan 29,2024 | 11:01

 ఐఎంఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఫణిదర్‌ ప్రజాశక్తి-కర్నూలు : హాస్పిటల్‌ఆస్పత్రులు, వైద్యులపై దాడులను అరికట్టాలని, దాడి చేసిన వారిని శిక్షించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర…

ఫిబ్రవరి 16 గ్రామీణ భారత్ బంద్ కు సిద్ధం కండి : సిఐటియు

Jan 28,2024 | 16:58

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త గ్రామీణ బందు మరియు పట్టణ ప్రాంతాల్లో, పారిశ్రామిక కేంద్రాల్లో భారీ కార్మిక సమీకరణాలకు సిద్ధం కావాలని సిఐటియు…