Kurnool

  • Home
  • యుఈసిడబ్యూయు రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

Kurnool

యుఈసిడబ్యూయు రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

Jan 24,2024 | 16:20

జయప్రదం చేయండి : యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్  ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : ఈనెల 28వ తేదీన నెల్లూరులో జరుగుతున్న యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్…

ఘ‌నంగా డ్రైవ‌ర్స్ దినోత్స‌వ వేడుక‌లు

Jan 24,2024 | 15:58

ప్రజాశక్తి-ఆదోని : ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చి ఆర్టీసీ పట్ల నమ్మకం పెంచాలని ఆర్టిసి డిపో మేనేజర్ రఫీక్ హమద్ సూచించారు. ఆదోని ఆర్టీసీ గ్యారేజ్‌లో అసిస్టెంట్…

మైనర్లకు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు : సబ్‌ కలెక్టర్‌

Jan 23,2024 | 16:14

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌ (కర్నూలు) : జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదోని సబ్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.…

తల కిందులుగా క్లాప్ డ్రైవర్ల నిరసన

Jan 22,2024 | 17:02

సమస్యలు తీర్చకపోతే సమ్మో ను ఉదృతం చేస్తాం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ క్లాప్ ఆటో డ్రైవర్లు తల కిందులుగా నిలబడి నిరసన తెలియజేశారు. 37వ రోజుకీ చేరుకున్న…

డా.బాశెట్టి లతకు ”విద్యారత్న విశిష్ట సేవా రత్న” ప్రధానం

Jan 21,2024 | 16:32

ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్‌ : తెలుగు భాషా, సాహిత్య రంగాలలో కషి చేసినందుకు డా. బాశెట్టి లత ”విద్యారత్న విశిష్ట సేవారత్న” పురస్కారాన్ని తెలుగు అకాడమి చైర్మన్‌ నందమూరి…

వైసిపిని గెలిపించుకొని తప్పు చేశామని అంగన్వాడీల ఆవేదన

Jan 21,2024 | 16:09

ప్రజాశక్తి-మంత్రాలయం(కర్నూలు): ఒక్క సారి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరినందుకు వైసిపిని గెలిపించుకొని తప్పు చేశామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్ష…

అంగన్వాడీలకు మద్దతుగా రాస్తారోకో

Jan 20,2024 | 16:55

ప్రజాశక్తి-ఆదోని : అంగన్వాడి వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్ర‌జా సంఘాల నాయ‌కులు డిమాండ్ చేశారు. శ‌నివారం సిఐటియు పట్టణ కార్యదర్శి పిఎస్ గోపాల్, ఏఐటీయూసీ పట్టణ…

చెక్‌ పోస్టుల్లో ప్రతి వాహానాన్నిక్షుణ్ణంగా తనిఖీ చేయాలి : ఎస్‌పి

Jan 20,2024 | 14:56

ప్రజాశక్తి కర్నూలు క్రైమ్‌ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ – తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు చెక్‌ పోస్టులలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా…

అష్టదిగ్బంధం చేసిన అంగన్వాడీలు 

Jan 20,2024 | 12:32

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజ్ విహార సెంటర్ లో మానవహారం  ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్ : అంగన్వాడీల నిరవధిక సమ్మె ఉదృతంగా మారింది. శనివారం 40 రోజులకు చేరిన…