Kurnool

  • Home
  • శిక్షణతో ఆటలో మెలకువలు పట్టు

Kurnool

శిక్షణతో ఆటలో మెలకువలు పట్టు

Nov 27,2023 | 11:27

రాష్ట్రజట్టులో స్థానం కొట్టు ముమ్మరంగా సాగిన మహిళా కబడ్డీ శిక్షణ క్యాంపు నేటి నుంచే మహిళా కబడ్డీ రాష్ట్ర జట్టు ఎంపిక పోటీలు ప్రజాశక్తి – గోనెగండ్ల…

మైపర్‌లో ఘనంగా కాన్స్టిట్యూషన్‌ డే వేడుకలు

Nov 26,2023 | 15:24

ప్రజాశక్తి-కర్నూలు : కర్నూలు ఏ క్యాంప్‌లో గల మైపర్‌ ఫార్మసీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో కాన్స్టిట్యూషన్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన…

అవినీతి కేసులో తొందరలోనే జగన్ జైలుకు

Nov 26,2023 | 11:52

ప్రజాశక్తి-ఆదోని : అవినీతి కేసుల్లో కూరుకుపోయిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త్వ‌ర‌లో జైలుకు వెళ్ల‌డం త‌ప్ప‌ద‌ని ఆదోని టీడీపీ మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె అది కృష్ణ‌మ్మ అన్నారు. ఆదోని…

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Nov 24,2023 | 17:16

ప్రజాశక్తి-దేవనకొండ : కర్నూల్ జిల్లా దేవనకొండ మండల పరిధిలోని గుడిమిరాళ్ల గ్రామంలో ఓ వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి…

సజ్జలను కలిసిన సచివాలయం మండల కన్వీనర్ హనుమంతు

Nov 24,2023 | 16:29

ప్రజాశక్తి-తుగ్గలి : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని వైసిపి సచివాలయాల మండల కన్వీనర్ ఆర్ హనుమంతు, టైలర్ల సంఘం రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి శుక్రవారం…

రైతు ఆత్మహత్యలపై స్పందించని ప్రభుత్వం

Nov 24,2023 | 15:20

ప్రజాశక్తి-ఆదోని : క‌రువు ప‌రిస్థితుల దృష్ట్యో రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయ‌ని జనసేన పార్టీ పట్టణ మండలాధ్యక్షులు యం.తాహేర్ వలి, రేణు వర్మ, పులి…

కర్నూలు నుండి విజయవాడకు రైలు నడపాలి : సిఐటియు

Nov 23,2023 | 16:32

ప్రజాశక్తి – కర్నూలు : కర్నూలు నగరం నుండి విజయవాడకు ప్రతిరోజూ రైలు నడపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు డిమాండ్‌ చేశారు. కర్నూలు…

రైల్వే ప్రైవేటీకరణను ఆపాలి

Nov 23,2023 | 15:23

ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : రైల్వే ప్రయివేటీకరణను ఆపాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి ఈరన్న, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, పీఎస్‌ గోపాల్‌, పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మన్న,…