Kurnool

  • Home
  • రైలు ఢీ కొని ఇద్దరు కార్మికులు మృతి

Kurnool

రైలు ఢీ కొని ఇద్దరు కార్మికులు మృతి

Mar 11,2024 | 18:09

రైల్వే అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం  మృతుల బందువులు ఆరోపణ  30 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ ప్రజాశక్తి-తుగ్గలి(కర్నూలు) : రైలు ఢీ కొని ఇద్దరు కార్మికులు మృతి…

బాండ్లు ఇచ్చిన వారి పేర్లు ప్రకటించాలి

Mar 11,2024 | 14:47

ప్రజాశక్తి-కర్నూల్ : రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్లు ఇచ్చిన వారి పేర్లను ప్రకటించాలని కోరుతూ సోమవారం ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ నందు నిరసన కార్యక్రమం సిపిఎం జిల్లా…

క్రీడ‌లు స్నేహాభావాన్నిపెంచుతాయి : తిమ్మ‌ప్ప‌

Mar 10,2024 | 16:54

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : క్రీడ‌లు ఆయా ప్రాంతాల క్రీడాకారుల మ‌ధ్య స్నేహాభావాన్ని పెంచుతాయ‌ని టీడీపీ పిసి సెల్ రాష్ట్ర ప్రచార ప్రతినిధి బంక తిమ్మ‌ప్ప‌, ఒక‌ట‌వ వార్డు టిడిపి…

జిల్లా స్థాయి వేదిక్ అబాక‌స్ మ్యాథ్స్‌లో సౌమ్య ప్ర‌తిభ‌

Mar 10,2024 | 16:34

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : ఆదోనిలోని మల్లికార్జున స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి వేదిక్, అబాకస్ మ్యాథ్స్ పోటీలలో ఆదోనిలోని వాగ్దేవి స్కూల్ విద్యార్థిని సౌమ్య ప్రథమ, అబాకస్ మ్యాథ్స్‌లో…

ప్రేమ స్వరూపిణి సావిత్రిబాయి పూలే

Mar 10,2024 | 16:08

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : మతాలకతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి సావిత్రిబాయి పూలే అని బిసి ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దస్తగిరి నాయుడు కొనియాడారు. ఆదివారం ఆదోనిలోని బిసి…

కర్నూలు నుండి రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలకు రైళ్లు నడపాలి

Mar 10,2024 | 15:35

మహబూబ్‌ నగర్‌ నుండి డోన్‌ వరకు రైల్వే డబ్లింగ్‌ పనులు సత్వరమే పూర్తి చేయాలి రైల్వే వ్యాగన్‌ వర్క్‌ షాప్‌ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి కర్నూల్‌…

హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కు పుత్రికా వియోగం

Mar 9,2024 | 15:54

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు వాసి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఆర్. రామాంజనేయులు, రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎం ఆశీర్వాదమ్మ దంపతులకు పుత్రిక వియోగం కలిగింది. వారి పుత్రిక…

బూటు కాళ్లతో తన్నిన దాడిని ఖండించండి

Mar 9,2024 | 15:50

ఢిల్లీలో నమాజ్ చేస్తున్న వారిపై  దాడి చేసిన ఎస్సై  చర్యలు తీసుకోవాలి ఆవాజ్ కమిటీ  ప్రజాశక్తి-కర్నూలు కార్పోరేషన్ : నమాజ్ చేస్తున్న వారిపై ఢిల్లీ పోలీస్ బోటు…

భక్తులకు పండ్లు పంపిణీ చేసిన ఇంతియాజ్

Mar 9,2024 | 12:58

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు సంకల్ బాగ్ సమీపంలో ఉన్న భవాని రామలింగేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులకు కర్నూలు అసెంబ్లీ…