Kurnool

  • Home
  • ఎమ్మెల్యే రేసులో ఐఏఎస్ అధికారి

Kurnool

ఎమ్మెల్యే రేసులో ఐఏఎస్ అధికారి

Feb 28,2024 | 17:29

కొనసాగుతున్న కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రయత్నం ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు ఎమ్మెల్యే సీటు విషయంలో అధిష్టానం రోజుకో ట్విస్ట్ ను ముందుకు తెస్తోంది. ఎమ్మెల్యే సీటు…

నవోదయలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

Feb 28,2024 | 16:25

ప్రజాశక్తి-ఎమ్మిగనూరు రూరల్ :  ప్రముఖ భౌతికశాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్.. ఆయన 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొనడంతో ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటామన్నారు.…

గిరిజ‌నుల‌పై దాడి చేసిన వారిని శిక్షించాలి

Feb 28,2024 | 16:05

ప్రజాశక్తి-ఆదోని : గిరిజనులను చిత‌క‌బాది అవమానించిన‌ వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మునిస్వామి, తిక్కప్ప, ఆవాజ్ కమిటీ పట్టణ జాయిన్ సెక్రట‌రీ…

మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించండి.. ఎంహెచ్‌ఓకి వినతి

Feb 27,2024 | 17:43

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : కర్నూల్‌ నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న మున్సిపల్‌ పారిశుద్ధ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారికె.…

మోడల్‌ కోడ్‌ అఫ్‌ కాండక్ట్‌, సర్వే లెన్స్‌లపై అవగాహన అవసరం

Feb 27,2024 | 15:52

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : ఎస్బిఐ కాలనీ లోని మునిసిపల్‌ కార్పొరేషన్‌ నూతన కౌన్సిల్‌ హాల్‌లో మంగళవారం మోడల్‌ కోడ్‌ అఫ్‌ కాండక్ట్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్‌ సర్వే…

టెక్నాల‌జీ పురోగ‌తితోనే దేశాభివృద్ధి

Feb 27,2024 | 15:45

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : సైన్స్ అండ్ టెక్నాల‌జీలో పురోగ‌తి సాధించినప్పుడే దేశం అభివృద్ధి వైపు ప‌రుగులు తీస్తుంద‌ని ప్ర‌ముఖ కంటి వైద్య నిపుణులు డాక్ట‌ర్ రాఘ‌వేంద్ర అన్నారు. మంగ‌ళ‌వారం…

పల్స్‌ పోలియోను సమన్వయంతో పూర్తి చేద్దాం

Feb 26,2024 | 16:26

ప్రజాశక్తి-చిప్పగిరి (కర్నూలు) : మార్చి 3న నిర్వహించే పల్స్‌ పోలియోను సమన్వయంతో పూర్తి చేద్దామని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు పార్వతమ్మ, అప్రోజ్‌ జహన్‌, సిహెచ్‌ఓ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.…

బైరెడ్డి కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించండి : వ్యకాస

Feb 26,2024 | 15:25

ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్‌ : ఓర్వకల్లు మండలంలోని బైరెడ్డి కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి.నాగన్న డిమాండ్‌ చేశారు.…

కర్నాటకలో రోడ్డు ప్రమాదం – ముగ్గురు కర్నూలు వాసులు మృతి

Feb 26,2024 | 09:01

దావణగెరి (కర్నాటక) : టెంపో వాహనం టైరు పంక్చరయ్యి అదుపుతప్పడంతో ప్రమాదం జరిగి ముగ్గురు కర్నూలు వాసులు మృతి చెందిన ఘటన సోమవారం కర్నాటకలో జరిగింది. కర్నాటకలోని…