చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్న విద్యార్ధులు
ప్రజాశక్తి – గోనెగండ్ల : గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అన్ని ప్రమాణాలతో కార్పోరేట్ కు ధీటుగా ఆంగ్ల మాధ్యమంతో కూడిన విద్యను అందజేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం…
ప్రజాశక్తి – గోనెగండ్ల : గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అన్ని ప్రమాణాలతో కార్పోరేట్ కు ధీటుగా ఆంగ్ల మాధ్యమంతో కూడిన విద్యను అందజేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం…
ప్రజాశక్తి-ఆదోని : అంగన్వాడీల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలు బి జీవిత, ఆడిట్ సభ్యులు వై రామాంజనేయులు కోరారు. ఆదివారం ఆదోనిలోని శ్రీనివాస…
ప్రజాశక్తి-ఆదోని : ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఆదోనిలోని టీబీ కేంద్రంలో శనివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోషకాహార కిట్లను 34 మంది…
ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : రాష్టస్థ్రాయి స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ లో ప్రతిభ చూపిన విద్యార్థులు మండలం పరిధిలో దొడ్డనకేరి జడ్పీ హైస్కూల్ విద్యార్థి కె.శివ జ్యేష్ట ప్రతిభ కనబరిచారని…
ప్రజాశక్తి-ఆదోని రూరల్ : విద్యుత్ పొదుపు సామాజిక బాధ్యత అని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్ కుమార్ అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా…
ప్రజాశక్తి-ఆదోని: మా సమస్యలు న్యాయమైనవే పరిష్కరించకుండా సహనాన్ని పరీక్షించొద్దు అంటూ ప్రభుత్వానికి అంగన్వాడీలు అల్టిమేటమ్ జారీ చేశారు. సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మె శనివారం నాలుగో…
కర్నూలు : కర్నూలులోని ఓ లాడ్జిలో ఇద్దరు దారుణహత్యకు గురైన ఘటన కలకలం రేపింది. శనివారం లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.…
ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు శుక్రవారం కర్నూలులోని శంకరయ్య నగర్ లో ప్రారంభం అయ్యాయి. తొలుత ఏఐకేఎస్ అఖిల భారత…
ప్రజాశక్తి- దేవనకొండ (కర్నూలు) : మండల కేంద్రమైన దేవనకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది. మండలంలోని తెర్నేకల్లు,…