Kurnool

  • Home
  • ఎడెక్స్‌ సంస్థతో చేసిన ఒప్పందాన్ని రద్దు చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ

Kurnool

ఎడెక్స్‌ సంస్థతో చేసిన ఒప్పందాన్ని రద్దు చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ

Feb 25,2024 | 17:07

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : ఎడెక్స్‌ సంస్థతో ఉన్నత విద్యలో ఆన్లైన్‌ కోర్సుల ఒప్పందాన్ని రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ కర్నూలు నగర అధ్యక్ష కార్యదర్శులు అమర్‌, సాయి ఉదరు…

ఆశ వర్కర్ల‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి 

Feb 25,2024 | 16:19

ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీ మేర‌కు ఆశా వ‌ర్క‌ర్ల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తించాల‌ని సిఐటియూ జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు…

ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

Feb 25,2024 | 14:46

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : సుందరయ్య స్ఫూర్తి కేంద్రం, ప్రజారోగ్య వేదిక, ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ల ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ నగర్ లోని సుందరయ్య భవన్లో…

26న అనంతపురంలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ

Feb 24,2024 | 15:56

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌ (కర్నూలు) : రాష్ట్ర పున్ణనిర్మనా పోరాట సభ ఈ నెల 26న అనంతపురంలోని జూనియర్‌ కళాశాలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభ  జరుగుతుందని…

విద్యుదాఘాతంతో రైతు మృతి

Feb 21,2024 | 18:05

ప్రజాశక్తి- దేవనకొండ : కర్నూల్ జిల్లా దేవనకొండ మండలంలోని బేతపల్లి గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతమునకు గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.…

శాంతి భద్రతలకు విగాతం కలిగిస్తే చర్యలు తప్పవు : ఎస్‌ఐ ఎన్‌.రాఘవేంద్రప్ప

Feb 20,2024 | 14:37

ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం) : శాంతి భద్రతలకు విగాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఉరవకొండ ఎస్సై ఎన్‌.రాఘవేంద్రప్ప పేర్కొన్నారు. ప్రజలతో స్నేహభావంతో మెలిగి సమస్యలు పరిష్కారానికి శక్తి…

నేడు త్రిపుల్‌ఐటి డిఎంను ప్రారంభించనున్న ప్రధాని

Feb 20,2024 | 08:46

 డైరెక్టర్‌ సోమయాజులు వెల్లడి ప్రజాశక్తి – కర్నూలు కలెక్టరేట్‌ : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ (త్రిపుల్‌ఐట డిఎం) విద్యాసంస్థను మంగళవారం…

అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా

Feb 19,2024 | 16:39

ప్రజా సేవకు అంకితమవుతా : టిడిపి నాయకులు ఎల్లార్తి మల్లికార్జున ప్రజాశక్తి-దేవనకొండ : టిడిపి అధిష్టానం ఆదేశిస్తే ఆలూరు నియోజకవర్గం నుండి టిడిపి పార్టీ నుండి ఎమ్మెల్యే…

ఆంధ్రజ్యోతి విలేఖరిపై దాడిని ఖండిస్తున్నాం

Feb 19,2024 | 16:27

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : ప్రజాస్వామ్యంలో పట్టుకొమ్మగా ఉన్న జర్నలిజం వ్యవస్థపై దాడి చేయడం, ఆంధ్రజ్యోతి విలేఖరి కృష్ణను దారుణంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ బీసీ…