West Godavari District

  • Home
  • ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు వ్యతిరేకంగా న్యాయవాదుల నిరసన

West Godavari District

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు వ్యతిరేకంగా న్యాయవాదుల నిరసన

Feb 15,2024 | 14:48

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి): ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ భూహక్కు చట్టం -2023 రద్దు చేయాలని నరసాపురం బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు చల్లా దానయ్య నాయుడు అన్నారు. గురువారం…

‘ఏటీగట్టు’పై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణకు డిమాండ్

Feb 15,2024 | 12:47

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా) : ఏటీగట్టు అవినీతి పై సీబీఐ ఎంక్వయిరీ చేయాలని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు. గురువారం పనులు జరుగుతున్న ఏటిగట్టు…

ఏటిగట్లను పరిశీలించిన నరసాపురం ఎమ్మెల్యే

Feb 15,2024 | 12:11

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): ఏటిగట్లను ఆనాడు ఆధునీకరించినది డా వైయస్ రాజశేఖరరెడ్డి, ఈనాడు పటిష్టం చేస్తున్నది సీఎం జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర చీఫ్ విప్, నరసాపురం…

ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి 

Feb 14,2024 | 17:09

గుడాల హరిబాబు పాలకొల్లు జేఏసీ అధ్యక్షులు  ప్రజాశక్తి-పాలకొల్లు : ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలు, ఇతర సమస్యలపై సానుకూలమైన పరిష్కారం రానందుకు రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు బుధవారం పాలకొల్లు…

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా సుమిత్

Feb 14,2024 | 12:19

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా) : పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా సుమిత్ కుమార్ గాంధీ నియమితులయ్యారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రశాంతి బదిలీ అయ్యారు. ఆమెను…

పాలకొల్లులో ఆధునిక కల్యాణ మండపం

Feb 12,2024 | 14:26

ప్రారంభించిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు  ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు వంటి చిన్న పట్టణాల్లో ఆధునిక మినీ కల్యాణ మండపాలు ప్రజలకు అందుబాటులో ఉండటం హర్షనీయం అని రాష్ట్ర ఫౌర సరఫరా…

టీడీపీ-జనసేన కూటమికే అనుకూలం

Feb 12,2024 | 13:11

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా) : టీడీపీ -జనసేన కూటమికి అనుకూలంగా అన్ని సర్వేలు ఉన్నాయని నరసాపురంలో టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ శాసన మండలి చైర్మన్ ఏం…

వెంకట సత్తిరాజు మరణం పార్టీకి తీరని లోటు

Feb 12,2024 | 12:22

శివరామరాజు ప్రజాశక్తి-ఉండి : పార్టీ సీనియర్ నాయకులు వేగేశ్న వెంకట సత్తిరాజు మరణం పార్టీకి తీరని లోటు అని ఉండి మాజీ శాసనసభ్యులు శివ స్వచ్ఛంద సేవా…

తక్కువ ధరకే నాణ్యమైన మందులు

Feb 11,2024 | 13:41

ప్రజాశక్తి-ఉండి: రోజురోజుకి మందుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని పేదలకు నాణ్యతతో కూడిన మందులను తక్కువ ఖర్చుకి అందించేందుకు జనరిక్ మందుల షాపులు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కేంద్ర…