West Godavari District

  • Home
  • ఆసరా సంబరాల మహోత్సవాలు జయప్రదం చేయాలి 

West Godavari District

ఆసరా సంబరాల మహోత్సవాలు జయప్రదం చేయాలి 

Jan 29,2024 | 15:15

ఎమ్మెల్యే రంగనాథరాజు  ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన హామీ ప్రకారం డ్వాక్రా రుణ మాఫీ పూర్తి స్థాయిలో నాలుగు విడతల్లో వారి ఖాతాల్లోనే…

క్విట్ జగన్ ఉద్యమం అవసరం : ఎమ్మెల్యే నిమ్మల

Jan 29,2024 | 12:58

ప్రజాశక్తి-పాలకొల్లు : భరతమాతను రక్షించేందుకు స్వతంత్ర పోరాటం ఎలా జరిపారో, తెల్లదొరలను నుండి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి అల్లూరి ఎలా తిరుగుబాటు చేశారో, ప్రస్తుతం రాష్ట్రాన్ని జగన్ నుంచి…

పాలకొల్లులో ఘనంగా శ్రీ కృష్ణదేవరాయలు జయంతి

Jan 27,2024 | 12:44

ప్రజాశక్తి-పాలకొల్లు : పరిపాలనతో పాటు సాహితీవేత్తలకు శ్రీకృష్ణ దేవరాయలు యుగం స్వర్గధామంగా ఉండేదని వైసిపి ఇన్ చార్జి గుడాల గోపి చెప్పారు. శ్రీ కృష్ణ దేవరాయలు 553 వ…

హక్కుల సాధనకు పోరాటమే మార్గం

Jan 26,2024 | 16:56

ప్రజాశక్తి-గణపవరం (నిడమర్రు) : కార్మికుల హక్కుల సాధనకు పోరాటాల మార్గమని సిఐటియు ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు అన్నారు శుక్రవారం నిడమర్రు ప్రజా సంఘాల కార్యాలయం…

టిడిపిలో చేరిక

Jan 26,2024 | 15:41

ప్రజాశక్తి-కాళ్ళ : రానున్న ఎన్నికల్లో టిడిపి-జనసేన కూటమి విజయం సాధించడం ఖాయమని ఉండి ఎంఎల్ ఏ మంతెన రామరాజు అన్నారు. శుక్రవారం కోపల్లెగ్రామంలో వైసీపీ నాయకులు తెలుగుదేశం…

ఉత్తమ ఎంపీడీవోగా జ్యోతిర్మయి

Jan 26,2024 | 15:30

ప్రజాశక్తి-గణపవరం : మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గణపవరం ఎంపీడీవో జి జ్యోతిర్మయికి గణతంత్ర వేడుకలు సందర్భంగా భీమవరంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జి జ్యోతిర్మయికి జిల్లా…

కొడమంచిలిలో నియోజకవర్గ స్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌

Jan 24,2024 | 13:06

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులను వెలికితీయడమే ఆడుదాం ఆంధ్ర’ ముఖ్య ఉద్దేశం అని ఆచంట మండల సర్పంచ్‌ ల ఛాంబర్‌ అధ్యక్షులు సుంకర…

లోకేష్‌ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం

Jan 23,2024 | 15:10

ప్రజాశక్తి-పాలకొల్లు(పశ్చిమగోదావరి) : నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మారావు ఫౌండేషన్‌…

ఈవీఎంలపై అవగాహన సదస్సు

Jan 23,2024 | 14:31

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి) : యువత ఈవీఎంలపై అవగాహన కలిగి ఉండాలని ఏఎంసీ చైర్మన్‌ చిల్లే లావణ్య అన్నారు. స్థానిక మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్‌ సి.హెచ్‌ జయలలిత ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి…