West Godavari District

  • Home
  • ఆర్యవైశ్య సంఘ జిల్లా ఉపాద్యక్షుడిగా నూలి శ్రీనివాస్

West Godavari District

ఆర్యవైశ్య సంఘ జిల్లా ఉపాద్యక్షుడిగా నూలి శ్రీనివాస్

Apr 1,2024 | 13:01

ప్రజాశక్తి-నరసాపురం( పశ్చిమగోదావరి జిల్లా): ఆర్య వైశ్య సంఘ జిల్లా అధ్యక్షుడిగా నర్సాపురం పట్టణానికి చెందిన నూలి శ్రీనివాస్ నాలుగో పర్యాయం బాధ్యతలు చేపట్టారు. ఆదివారం పాలకొల్లు గామాస్…

నరసాపురం ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీలో ఉంటా 

Mar 31,2024 | 12:28

మాజీ సర్పంచ్ కూనపరెడ్డి రంగారావు ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా): వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం నియోజకవర్గ ఎమ్మేల్యే అభ్యర్ధిగా ఒక రాజకీయ పార్టీ నుంచి కాపు సామాజిక వర్గానికి…

ఘనంగా ఈస్టర్ వేడుకలు

Mar 31,2024 | 11:11

ప్రజాశక్తి- నరసాపురం( పశ్చిమగోదావరి జిల్లా): ఈస్టర్ పండుగను పురస్కరించుకుని పట్టణంలోని పలు చర్చ్ లలో తెల్లవారుజామున నుండే ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుడ్ ఫ్రైడే రోజున…

మానవతా ఆధ్వర్యంలో చలివేంద్రాలు

Mar 30,2024 | 16:02

ప్రజాశక్తి-గణపవరం : మండలంలో మానవత సంస్థ ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మానవతా జిల్లా కన్వీనర్ కాకర్ల వినాయక తెలిపారు. శనివారం మానవతా సంస్థ…

మార్నింగ్ వాక్ తో ప్రచారం

Mar 30,2024 | 12:09

ప్రజాశక్తి-నరసాపురం: సచివాలయం సేవలు, ఆర్బీకే సెంటర్స్, వైస్సార్ హెల్త్ క్లినిక్ లను ఓట్లు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. శనివారం ఉదయం…

నిడమర్రు పరిధిలో 16.62లక్షల సీజ్

Mar 29,2024 | 15:17

నిడమర్రు సీఐ సుభాష్ ప్రజాశక్తి-గణపవరం : రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నిడమర్రు సర్కిల్ పరిధిలో ఉన్న గణపవరం నిడమర్రు చేబ్రోలు గ్రామాల పరిధిలో తనిఖీ నిర్వహించి…

నగదు, బంగారం తరలిస్తే చర్యలు

Mar 29,2024 | 12:46

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): నిబంధనలకు విరుద్ధంగా బిల్లు లేకుండా నగదు, బంగారం తరలిస్తే చర్యలు తీసుకుంటామని పట్టణ ఎస్సై ఎం.సత్యనారాయణ రాజు అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల…

తీర ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తాం

Mar 29,2024 | 12:02

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా): వైస్సార్సీపీ అధికారంలోకి వస్తే తీర ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ చీప్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు అన్నారు. శుక్రవారం మండలంలోని…

పెళ్లింటిలో దొంగతనం

Mar 28,2024 | 12:31

రూ 5 లక్షలు పైగా నగదు, నాలుగున్నర కాసుల బంగారు వస్తువులు చోరీ ప్రజాశక్తి-పాలకొల్లు :  పాలకొల్లు సుబ్బారాయుడు గుడికి సమీపంలో బియ్యం వర్తకుడు బి నాగేశ్వరరావు కుమార్తె…