West Godavari District

  • Home
  • గరువుపల్లవపాలెం పాఠశాలను సందర్శించిన విప్‌ ముదునూరి

West Godavari District

గరువుపల్లవపాలెం పాఠశాలను సందర్శించిన విప్‌ ముదునూరి

Mar 5,2024 | 14:31

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): మొగల్తూరులోని గరువుపల్లవపాలెంలో గల ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. వారితో…

జంబ్లింగ్‌ విధానంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు

Mar 5,2024 | 11:39

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్‌ పేపర్‌ -2 పరీక్ష మంగళవారం జరిగింది. నర్సాపురం ఆదిత్య , శ్రీ సూర్య, బి జి…

రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత

Mar 4,2024 | 16:42

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. సోమవారం మండలంలోని చిట్టవరం గ్రామంలో 44 లక్షల…

ఫించన్ సొమ్ము వైసిపి నేతల పంపిణీ

Mar 4,2024 | 15:30

 కలెక్టర్ కు ఎమ్మెల్యే నిమ్మల ఫిర్యాదు ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు నియోజకవర్గంలో మార్చి నెల 1, 2 తేదీల్లో పంపిణీ చేయాల్సిన పెన్షన్ సొమ్మును అక్రమంగా వైసిపి నాయకులు…

రోటరీ క్లబ్ సేవలు ఎనలేనివి

Mar 3,2024 | 16:25

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ-గోదావరి): రోటరీ క్లబ్ సేవలు ఎనలేనవని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ప్రసాద్ రాజు కొనియాడారు. ఆదివారం పట్టణంలోని సీమ రోడ్ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దుస్తులు…

పోలియో మహమ్మారిని తరిమికొట్టాలి : ఎంపీపీ దండు

Mar 3,2024 | 15:49

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమగోదావరి) : పోలియో మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గణపవరం మండల పరిషత్‌ అధ్యక్షులు దండు వెంకటరామరాజు పిలుపునిచ్చారు. పల్స్‌ పోలియో…

రక్తదానంలో యువతకు భగవాన్ ఆదర్శ : జేసు ప్రసాదు

Mar 3,2024 | 14:56

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా):రక్తదానం చేయడంలో యువతకు భగవాన్ ఆదర్శమని ప్రభుత్వాసుపత్రి ఐసిటిసి మెడికల్ కౌన్సిలర్ జే జేసు ప్రసాద్ అన్నారు. శనివారం నర్సాపురం ప్రభుత్వాసుపత్రిలో ఇండియన్ రెడ్…

పల్స్‌ పోలియోపై అవగాహాన ర్యాలీ

Mar 2,2024 | 14:30

 ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా) : పోలియో చుక్కలు కార్యక్రమం విజయవంతం చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ బర్రె వెంకట రమణ పిలుపునిచ్చారు. శనివారం నరసాపురం కార్యాలయం నుండి అంబేద్కర్‌…

సుందరంగా సీసీ రహదారులు

Mar 1,2024 | 12:40

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా) : సీసీ రహదారులను సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని 27వ వార్డు ధర్మపురి…