West Godavari District

  • Home
  • గుండెపోటుతో ఉపాధి కార్మికుడి మృతి

West Godavari District

గుండెపోటుతో ఉపాధి కార్మికుడి మృతి

Dec 8,2023 | 20:13

ప్రజాశక్తి – కాళ్ల (పశ్చిమగోదావరి జిల్లా): గుండెపోటుతో ఉపాధి హామీ కార్మికుడు మృతి చెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉపాధి కార్మికులు…

మురుగు డ్రైన్లను పట్టించుకోలేదు

Dec 6,2023 | 16:27

బాధితులకు భోజనాలు ఏర్పాటు ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నిమ్మల పర్యటన ప్రజాశక్తి-పాలకొల్లు : వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగున్నర సంవత్సరాలలో మురుగు డ్రైన్లను పట్టించుకోకపోవడం వల్లనే పాలకొల్లు…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Nov 27,2023 | 11:04

ప్రజాశక్తి-పశ్చిమ గోదావరి : పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం శివారు కరిచర్లగూడెం సమీపంలో నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి…

రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలి

Nov 26,2023 | 15:39

ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమ-గోదావరి) : అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరపైన ఉందని అత్తిలి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ మమ్మీ శ్రీరామ హనుమ శర్మ అన్నారు. రాజ్యాంగ…

తాత్కాలిక జిల్లా న్యాయస్థానముల సముదాయము ప్రారంభం

Nov 25,2023 | 12:06

ప్రజాశక్తి-భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని శ్రీరామపురం బి.ఎస్.ఎన్.ఎల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక జిల్లా న్యాయస్థానముల సముదాయమును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి మరియు పశ్చిమ…

స్కూల్‌ నుంచి విద్యార్థిని కిడ్నాప్‌, తాళికట్టి అత్యాచారం..

Nov 23,2023 | 12:41

ప్రజాశక్తి-పశ్చిమగోదావరి : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారిపోయాడు.. 15 ఏళ్ల చిన్నారిపై కన్నేశాడు.. విద్యార్థినికి మాయమాటలు చెప్పి స్కూల్‌ నుంచి తీసుకెళ్లాడు.. తాళికట్టి.. ఇక, మనకు…

ఉరేసుకుని బాలిక మృతి

Nov 22,2023 | 16:16

ప్రజాశక్తి-పాలకొల్లు : పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజ తూర్పులో 15ఏళ్ల బాలిక ఉరివేసుకుని మృతి చెందింది. ప్రేమ వ్యవహారంగా పోలీసులు భావిస్తున్నారు. కోనసీమ జిల్లా…

సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు : ఎంపిపి

Nov 23,2023 | 12:05

పాలకోడేరు : సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లని ఎంపిపి భూపతి రాజు సత్యనారాయణరాజు (చంటిరాజు) అన్నారు. విస్సాకోడేరులో రాష్ట్రానికి జగన్‌ ఎందుకు కావాలి కార్యక్రమాన్ని సర్పంచి…

పకడ్బందీగా రీసర్వే : ఆర్‌డిఒ

Nov 23,2023 | 12:17

పాలకోడేరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వే పకడ్బందీగా జరుగుతోందని భీమవరం ఆర్‌డిఒ కె.శ్రీనివాసులు రాజు అన్నారు. విస్సాకోడేరు సచివాలయంలో రీసర్వేపై మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఈ…