West Godavari District

  • Home
  • ఇళ్ళు మంజూరు చేస్తాం

West Godavari District

ఇళ్ళు మంజూరు చేస్తాం

Mar 1,2024 | 11:53

అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర చీఫ్ విప్ హామీ  ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా) : ప్రభుత్వ పరంగా ఇళ్ళు మంజూరు చేస్తామని, నష్టపరిహారాన్ని అందిస్తామని రాష్ట్ర చీఫ్…

తాటాకిల్లు దగ్ధం – కట్టుబట్టలతో రోడ్డునపడ్డ వృద్ధ దంపతులు

Mar 1,2024 | 09:56

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : అగ్నిప్రమాదంలో తాటికిల్లు దగ్ధమవ్వడంతో కట్టుబట్టలతో వృద్ధ దంపతులు రోడ్డునపడ్డ విషాద ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మండలంలోని తూర్పుతాళ్ళు పంచాయితీ…

చాంబర్ కళాశాలలో స్వర్ణోత్సవ భవనాలు ప్రారంభం

Feb 28,2024 | 15:08

ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు చాంబర్స్ డిగ్రీ కళాశాలలో రూ 2 కోట్ల ఖర్చుతో నిర్మించిన నూతన స్వర్ణోత్సవ భవనాలను చాంబర్ అధ్యక్షులు కారుమూరి నర్సింహారావు ప్రారంభోత్సవం చేసారు.…

విద్యుత్‌ వాహనం అగ్నికి ఆహుతి

Feb 28,2024 | 11:13

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : నరసాపురం పట్టణంలో మంగళవారం రాత్రి విద్యుత్‌ వాహనం అగ్నికి ఆహుతి అయింది. దీనికి సంబంధించి ఫైర్‌ ఆఫీసర్‌ కె. భాస్కర రామం…

అనుచరులతో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సమావేశం

Feb 28,2024 | 11:15

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : తన అనుచరులతో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మంగళవారం సాయంత్రం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … పవన్‌…

నేడు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన

Feb 28,2024 | 10:44

ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్‌ నేడు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుని అక్కడి…

జనసేనలో చేరిన మాజీ మంత్రి కొత్తపల్లి

Feb 28,2024 | 10:48

ప్రజాశక్తి -నరసాపురం: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీలో చేరారు. సోమవారం హైదరాబాదులో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే…

పాలకొల్లులో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

Feb 27,2024 | 16:13

ప్రజాశక్తి-పాలకొల్లు(పశ్చిమ-గోదావరి) : పాలకొల్లు నరసాపురం ప్రధాన రహదారిలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ…

ప్రశాంతంగా గ్రూప్- 2 ప్రిలిమినరీ పరీక్ష

Feb 25,2024 | 17:28

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ-గోదావరి) : గ్రూప్- 2 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి.పట్టణంలో శ్రీ సూర్య డిగ్రీ జూనియర్ కళాశాల , శ్రీ వైన్ కళాశాలలో మండలంలోని సీతారామపురం…