West Godavari District

  • Home
  • దళితవాడల అభివృద్ధికి కృషి చేస్తా

West Godavari District

దళితవాడల అభివృద్ధికి కృషి చేస్తా

Mar 20,2024 | 11:47

ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రజాశక్తి-ఉండి: తాను వచ్చే ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యే గా విజయం సాధిస్తే దళితవాడల అభివృద్ధికి కృషి చేస్తానని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు…

చిలకలూరిపేట సభ భద్రత వైఫల్యాలపై ఎలక్షన్ కమీషన్ దర్యాప్తు చేయాలి

Mar 19,2024 | 17:14

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): చిలకలూరిపేటలో జరిగిన సభ భద్రత వైఫల్యాలపై ఎలక్షన్ కమీషన్ దర్యాప్తు చేయాలని రాష్ట్ర మహిళ కమీషన్ మాజీ సభ్యురాలు,తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు…

కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని వైసిపి కబ్జా చేసింది : కానూరు బుజ్జి

Mar 19,2024 | 17:10

ప్రజాశక్తి -నరసాపురం (పశ్చిమగోదావరి జిల్లా): కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసిపి కబ్జా చేసిందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కానూరు బుజ్జి ఆరోపించారు.…

ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముదునూరి ప్రసాదరాజు

Mar 19,2024 | 17:05

ప్రజాశక్తి-నరసాపురం( పశ్చిమగోదావరి జిల్లా): అభివృద్ధి లక్ష్యంగా నరసాపురం నియోజకవర్గాన్ని తీర్చిద్దామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. నరసాపురం మండలంలోని గొంది గ్రామంలో మంగళవారం…

10వ తరగతి విద్యార్థినికి అస్వస్థత

Mar 18,2024 | 14:36

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా): సోమవారం నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. నరసాపురం మండలంలోని ఎల్ బి చర్ల గురుకుల పాఠశాల లో పరీక్ష రాస్తున్న విద్యార్థినికి…

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

Mar 18,2024 | 13:21

ప్రజాశక్తి-భీమవరం : ఫ్యామిలీ పెన్షనర్స్ పుట్టిన తేదీ నమోదు చేయడంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు కోరారు. భీమవరం సబ్ ట్రెజరీ…

నరసాపురంను అభివృద్ధి చేశాం

Mar 18,2024 | 12:21

ప్రజాశక్తి-నరసాపురం: నరసాపురం నియోజకవర్గంలో ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం కోసం రూ 5,467 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. సోమవారం…

ఆచంటలో ‘పది’ పరీక్షలు

Mar 18,2024 | 11:03

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో   ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 30…

ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

Mar 18,2024 | 10:59

ప్రజాశక్తి-పాలకొల్లు : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పాలకొల్లు నియోజకవర్గంలో మొత్తం 4395 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 గంటల నుండి…