పెళ్లైన ఐదు రోజులకే.. నవదంపతుల ఆత్మహత్యాయత్నం
భార్య మృతి.. భర్త సేఫ్ ప్రజాశక్తి-ఉండ్రాజవరం : పెళ్లయి వారంరోజులు కూడా కాలేదు నదిలో దూకి నవ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దంపతులిద్దరు నదిలోకి దూకగా ప్రాణభయంతో…
భార్య మృతి.. భర్త సేఫ్ ప్రజాశక్తి-ఉండ్రాజవరం : పెళ్లయి వారంరోజులు కూడా కాలేదు నదిలో దూకి నవ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దంపతులిద్దరు నదిలోకి దూకగా ప్రాణభయంతో…
ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తాడేపల్లిగూడెం, గణపవరం, తణుకు సెక్టార్ లు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్…
ప్రజాశక్తి-నల్లజర్ల(పగో) : నల్లజర్ల మండలం అచ్చన్న పాలెం ఎస్సీ కాలనీ వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై మానవత శాంతిరథం తిరగబడింది వాహనంలో వృద్ధుని మృతదేహంతో పాటు…
ప్రజాశక్తి-పాలకొల్లు : ఉద్యోగులు, కార్మికుల ఉద్యమాలకు బాట వేసిన ఎమ్మెల్సీ సాబ్జీ మృతి కార్మిక, ఉపాధ్యాయ లోకానికి తీరని లోటని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్…
ప్రజాశక్తి-పాలకొల్లు (పశ్చిమగోదావరి) : తెలంగాణలో ఉద్యోగులు, ప్రజల పట్ల ప్రదర్శించిన అహంకారం వలనే కెసిఆర్ ఓడిపోయారని ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు చెప్పారు. పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం వద్ద…
జిల్లా సహాయ కార్యదర్శి హసీనా బేగం హెచ్చరిక. ప్రజాశక్తి-ఆకివీడు : అంగన్వాడీల పట్ల ప్రభుత్వ విధానం మారకుంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని ఎంతకాలమైనా కొనసాగిస్తామని అంగన్వాడీల…
ప్రజాశక్తి-ఆచంట : ఆచంటకచేరి సెంటర్లో ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు పిలుపులో భాగంగా బుధవారం రెండో రోజు …
ప్రజాశక్తి-ఉండి(పగో): ఉండిలో రెండో రోజు అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హసీనా బేగం…
ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమగోదావరి) : అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాడ్యుటి అమలు చేయాలని దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం అంగన్వాడి…