West Godavari District

  • Home
  • నిరుద్యోగులపై ప్రభుత్వ ఉక్కుపాదం

West Godavari District

నిరుద్యోగులపై ప్రభుత్వ ఉక్కుపాదం

Jan 11,2024 | 14:02

విజయవాడ వెళ్లకుండా డివైఎఫ్‌ఐ నేతలకు నోటీసులు విజయవాడలో పలువురు జిల్లా నేతల అరెస్టు ప్రజాశక్తి – భీమవరం : సమాజంలో స్వేచ్ఛను హరించే విధంగా వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న…

జిల్లా పరిశ్రమల శాఖ అధికారిగా మంగపతిరావు

Jan 11,2024 | 14:03

ప్రజాశక్తి – భీమవరం : జిల్లా పరిశ్రమల శాఖ అధికారిగా యు.మంగపతిరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం…

చించినాడలో సూర్యనారాయణ రాజు 18వ వర్ధంతి సభ

Jan 9,2024 | 16:39

ప్రజాశక్తి-బి.యలమంచిలి(పశ్చిమగోదావరి) : సిపిఎం సీనియర్‌ నాయకులు, చించినాడ గ్రామ మాజీ సర్పంచ్‌ రుద్రరాజు సూర్యనారాయణరాజు 18వ వర్ధంతి సభను మంగళవారం చించినాడలో నిర్వహించారు. ముందుగా సిపిఎం సీనియర్‌…

మెడకు ఉరి తాళ్లతో అంగనవాడీల నిరసన

Jan 2,2024 | 14:31

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) : ఆంధ్రప్రదేశ్‌ అంగనవాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మంగళవారం 22వ రోజు సమ్మెలో భాగంగా మెడలకు ఉరితాడులు…

అంగన్వాడీల సమ్మెకు మాజీ ఎమ్మెల్సీ అంగర సంఘీభావం

Dec 31,2023 | 15:30

  ప్రజాశక్తి-పాలకొల్లు : పనికి తగ్గ వేతనం ఇవ్వాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఆదివారం 20వ రోజుకు చేరింది. అంగన్వాడీలు ఆట పాటలతో ప్రభుత్వం కు వ్యతిరేకంగా…

సిపిఎం నాయకుల అక్రమ అరెస్టులకు ఖండన

Dec 29,2023 | 11:46

ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పర్యటన సందర్భంగా సిపిఎం, ప్రతిపక్ష నాయకులు, అక్రమ అరెస్టులను, ముందస్తు గృహ నిర్భందాన్ని భారత కమ్యూనిస్టు…

భీమవరం చేరుకున్న సీఎం వైఎస్ జగన్

Dec 29,2023 | 11:15

  భీమవరం : జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన విద్యార్దులకు నిధులు విడుదల చేసేందుకు సీఎం వైఎస్…

సీఎం పర్యటన… సీపీఎం, వివిధ సంఘాల నేతలు అరెస్టు

Dec 29,2023 | 10:38

ప్రజాశక్తి-భీమవరం : పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో గురువారం రాత్రి నుంచే సీపీఎం, వివిధ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల…

గణపవరంలో అంగన్వాడీల రాస్తారోకో

Dec 21,2023 | 15:43

ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమగోదావరి) : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు గురువారం గణపవరం సెంటర్లో సిఐటియు నాయకత్వంలో రాస్తారోకో నిర్వహించారు.…