West Godavari District

  • Home
  • ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు

West Godavari District

ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు

Mar 9,2024 | 14:36

పార్లమెంటు అభ్యర్థి రూ 95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి రు.40 లక్షలు ఖర్చు పరిమితం జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ ప్రజాశక్తి-భీమవరం : రాజకీయ పార్టీలు, అభ్యర్థులు…

అభివృద్ధి చెందుతున్న మహిళలు

Mar 8,2024 | 15:55

ప్రజాశక్తి-గణపవరం : సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు అన్ని రంగాలలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ అధికారి జాలాది…

సమానత్వమున్న దేశాల్లో అభివృద్ధి

Mar 8,2024 | 15:52

ప్రజాశక్తి- నరసాపురం: ప్రపంచ దేశాల్లో స్త్రీకి సమానమైన హక్కులు ఉన్న దేశాలు చాలా అభివృద్ధి చెందాయని నెహ్రూ యువజన కేంద్రం ఏరియా సూపర్వైజర్ కె. కుసుమా అన్నారు.…

ఆచంటలో చలివేంద్రం ప్రారంభం..

Mar 7,2024 | 14:37

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట కచేరి సెంటర్లో మహాశివరాత్రి సందర్భంగా వచ్చే యాత్రికుల కోసం గురువారం నెక్కంటి రామదాసు అన్నపూర్ణ స్మారకార్థం సిఐటియు, యుటిఎఫ్‌,…

స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలి : మున్సిపల్‌ చైర్మన్‌ వెంకటరమణ

Mar 7,2024 | 14:29

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి) : స్త్రీ అని రంగాల్లో ముందుండాలని నరసాపురం మున్సిపల్‌ చైర్మన్‌ బర్రి వెంకటరమణ అన్నారు. మార్చి ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా…

సురక్ష పేజ్-2 శిబిరం

Mar 7,2024 | 12:28

ప్రజాశక్తి-నరసాపురం( పశ్చిమగోదావరి జిల్లా): సురక్ష శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు అన్నారు. పట్టణంలోని 31 వార్డ్ సచివాలయంలో వద్ద సురక్ష పేజ్ -2…

పాలకొల్లులో వచ్చే ఏడాది నంది నాటకోత్సవాలు : ఎమ్మెల్యే నిమ్మల

Mar 6,2024 | 11:11

ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లులో అసంతృప్తిగా నిలిచిపోయిన ఎన్టిఆర్ కళాక్షేత్రంను ఈ ఏడాది చివరకు పూర్తి చేసి వచ్చే ఏడాది నంది నాటకోత్సవాలను పాలకొల్లులో నిర్వహిస్తామని ఎమ్మెల్యే నిమ్మల…

రేపు ప్రతిభాపాటవ విజేతలకు బహుమతులు అందజేత : యుటిఎఫ్‌

Mar 5,2024 | 17:03

ప్రజాశక్తి-పాలకొల్లు(పశ్చిమగోదావరి) : 27వ ప్రతిభాపాటవ పరీక్షల విజేతలకు బహుమతి ప్రధానోత్సవ సభ మార్చి 6 బుధవారం సాయంత్రం శిరగాలపల్లిలో జరుగుతుందని గుత్తుందీవి.శ్రీనివాసరావు, పంతం రామ్మూర్తి నాయుడు బుధవారం…

నూటికి నూరు శాతం పన్నులు వసూలు చేయాలి : మున్సిపల్‌ కమిషనర్‌

Mar 5,2024 | 14:49

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): మార్చి నెలాఖరు నాటికి నూటికి నూరు శాతం పన్నులు వసూలు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ కె.వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో సచివాలయ…