West Godavari District

  • Home
  • లిఖిత్ రాజ్ కు కొవ్వలి అభినందనలు

West Godavari District

లిఖిత్ రాజ్ కు కొవ్వలి అభినందనలు

Mar 28,2024 | 12:00

ప్రజాశక్తి-నరసాపురం : ఇటీవల జరిగిన గెట్ 2024 ఫలితాల్లో 526వ ర్యాంకు సాధించిన పెదసింగు లిఖిత్ రాజ్ కు కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర…

పొత్తు, తొత్తు పార్టీలను ఓడించండి

Mar 26,2024 | 22:00

-ఈ పదేళ్లలో రాష్ట్రాభివృద్ధి వెనకబడింది -కొకైన్‌ డ్రగ్‌ కంటైనర్‌ ఎవరిదో చెప్పాలి : వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- భీమవరం :బిజెపితో పొత్తులో ఉన్న టిడిపి, జనసేన… బిజెపికి…

మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్‌ కుమారుడి ఆదర్శ వివాహం

Mar 26,2024 | 17:39

 నూతన వధూవరులను దీవించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి-పాలకొల్లు (పశ్చిమ-గోదావరి) : పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే దిగుబాటి రాజగోపాల్‌ కుమారుడు డా. జితేంద్ర, డా. స్వాతిల…

ప్రసాదరాజు ప్రచారం

Mar 25,2024 | 13:11

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పని చేశానని, తిరిగి మరలా ఎమ్మెల్యే గెలిపించాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. సోమవారం…

రక్తదానం ప్రాణదానంతో సమానం

Mar 24,2024 | 17:30

 ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా):రక్తదానం ప్రాణదానంతో సమానమని జనసేన పార్టీ నర్సాపురం నియోజకవర్గ ఇన్చార్జ్‌ బొమ్మిడి నాయకర్‌ అన్నారు. మార్చి 27న గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ పుట్టినరోజుని…

క్షయ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి

Mar 24,2024 | 15:41

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమగోదావరి) : క్షయ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలఁ గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు పి.సంతోష్‌ నాయుడు, పి.కిరణ్మయి అన్నారు. ప్రపంచ…

నరసాపురంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం

Mar 24,2024 | 17:25

ప్రజాశక్తి-నరసాపురం:మూడు వారాలకు మించి దగ్గు ఉంటే అది క్షయ వ్యాధి కావొచ్చని , అవగాహన కలిగి ,జాగ్రత్తలు వహించాలని నరసాపురం ఏరియా ఆసుపత్రి సూపరడెంట్ ఆర్.సుప్రియ అన్నారు.ప్రపంచ…

బొలిశెట్టిని కలిసిన సుమన్

Mar 24,2024 | 13:37

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం: మంచి మనసున్న వ్యక్తి, కష్టాల్లో ఉన్నవారికి తానున్నానంటూ సహాయపడే బొలిశెట్టి శ్రీనివాస్ ను తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గెలిపించాలని సినీ నటుడు సుమన్ పిలుపునిచ్చారు. ఆదివారం…