ఐసిజె ఆదేశాలు బేఖాతరు
కొనసాగుతున్న ఇజ్రాయిల్ దాడులు రఫా:ఇజ్రాయిల్ వరుస దాడులతో గాజా, రఫా పరిసర ప్రాంతాల్లో మానవీయ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. మంచినీరు, ఆహారం, మందులు అందక అక్కడి ప్రజలు…
కొనసాగుతున్న ఇజ్రాయిల్ దాడులు రఫా:ఇజ్రాయిల్ వరుస దాడులతో గాజా, రఫా పరిసర ప్రాంతాల్లో మానవీయ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. మంచినీరు, ఆహారం, మందులు అందక అక్కడి ప్రజలు…
చైనా, ద.కొరియా, జపాన్ నేతల హాజరు సియోల్: నాలుగేళ్ల విరామం తరువాత చైనా, జపాన్, ద. కొరియా దేశాలతో కూడిన తొమ్మిదో త్రైపాక్షిక శిఖరాగ్ర సదస్సు ఆది,…
రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై సాంకేతిక నిపుణుల కమిటీ ప్రాథమిక నివేదిక టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిపోవడానికి కారణాలపై మొదటి దర్య్పాప్తు నివేదికను ఇరాన్…
హేగ్: రఫాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న నరహంతక దాడులకు తక్షణమే నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) ఆదేశించింది. నగరంలో మానవతా పరిస్థితి మరింత దిగజారక ముందే దాడులను అరికట్టాలని…
200 మందికిపైగా ఇయు సిబ్బంది లేఖ బ్రసెల్స్: గాజాలో మానవ హక్కుల ఉల్లంఘనపై యూరోపియన్ యూనియన్లోని వివిధ సంస్థలకు చెందిన 200మందికిపైగా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.…
వియత్నాం : వియత్నాంలోని హనోయి అపార్ట్మెంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది మృతి, ముగ్గురు గాయపడ్డారు. ఒక చిన్న అపార్ట్మెంట్ భవనంలో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.…
హ్యూమన్ మైక్రోబ్స్ కంపెనీ న్యూయార్క్ : మలాన్ని (పూప్) పంపిస్తే ఏడాదికి రూ.1.4 కోట్లు చెల్లిస్తామని అమెరికాకు చెందిన హ్యూమన్ మైక్రోబ్స్ కంపెనీ ప్రకటించింది. అయితే శారీరకంగా,…
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో మొదటి మానవ ‘బర్డ్ ఫ్లూ’ కేసు నమోదు అయింది. మీడియా నివేదిక ప్రకారం, కొన్ని వారాల క్రితం భారతదేశంలో ఉన్నప్పుడు ఒక చిన్నారిలో హ్యూమన్…