అంతర్జాతీయం

  • Home
  • అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి

అంతర్జాతీయం

అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి

Apr 22,2024 | 08:55

హుజూరాబాద్‌ : అమెరికాలో శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి చెందారు. బాధిత కుటుంబ…

మాల్దీవుల్లో ముగిసిన పార్లమెంటు ఎన్నికలు – నేడు ఫలితాలు

Apr 22,2024 | 08:05

ముయిజ్ఞుకే విజయావకాశాలు మాలె : ద్వీప దేశం మాల్దీవులులో పార్లమెంటు ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మాల్దీవుల పార్లమెంట్‌ (పీపుల్స్‌ మజ్లీస్‌)లో ఐదేళ్ల కాలానికి 93 మంది…

రఫాపై వరుస బాంబు దాడులు

Apr 22,2024 | 08:00

14 మంది చిన్నారులతో సహా 19 మంది మృతి వెస్ట్‌ బ్యాంక్‌పైనా దాడులు ఇజ్రాయిల్‌కు మరో 2,600 కోట్ల డాలర్లు అందజేయనున్న అమెరికా గాజా సిటీ: అమెరికా…

పాక్‌లో ఏడుగురు కస్టమ్స్‌ అధికారుల కాల్చివేత

Apr 22,2024 | 01:07

 ఏడుగురు కస్టమ్స్‌ అధికారుల కాల్చివేత ఇస్లామబాద్‌ : పశ్చిమ పాకిస్థాన్‌లో గుర్తు తెలియని సాయుధులు రెచ్చిపోతున్నారు. రోజుల వ్యవధిలోనే ఏడుగురు కష్టమ్స్‌ అధికారులను కాల్చి చంపారు. మూడు…

ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌ దాడి .. 14 మంది మృతి

Apr 21,2024 | 17:35

వెస్ట్‌ బ్యాంక్‌ :    ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ దళాలు విరుచుకుపడ్డాయి. శనివారం జరిపిన దాడిలో 14 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు.…

Maldives : కొనసాగుతున్న పార్లమెంటు ఎన్నికలు

Apr 21,2024 | 16:28

మాలె :   మాల్దీవుల్లో నేడు  పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్నాయి.  మాల్దీవుల పార్లమెంట్‌ (మజ్లీస్‌)లో ఐదేళ్ల కాలానికి 93 మంది సభ్యులను ఎన్నుకునేందుకు సుమారు 2.8 లక్షల మంది…

ఇజ్రాయిల్‌ భద్రతా దళంపై ఆంక్షలకు సిద్ధమైన అమెరికా

Apr 21,2024 | 15:36

టెల్‌ అవీవ్‌ :    ఇజ్రాయిల్‌ భద్రతా దళం (ఐడిఎఫ్‌)కిచెందిన నెట్జా యెహుదా బెటాలియన్‌పై అమెరికా ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. వెస్ట్‌ బ్యాంక్‌లోని పాలస్తీనియన్లపై ఈ సైనికుల…

Japan: ఢీకొన్న రెండు నేవీ హెలికాఫ్టర్లు .. ఒకరు మృతి, ఎనిమిది మంది గల్లంతు

Apr 21,2024 | 12:29

టోక్యో :   జపాన్‌కు చెందిన రెండు నేవీ హెలికాఫ్టర్లు ఢీకొన్నట్లు  ఆదివారం రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ఏడుగురు గల్లంతైనట్లు వెల్లడించింది.…

పీపుల్స్‌ ఆర్మీలో సమాచార సహాయక దళం

Apr 21,2024 | 00:39

 సైబర్‌ దాడులను ఎదుర్కొనేందుకు ఐఎస్‌ఎఫ్‌ ఏర్పాటు బీజింగ్‌ : అత్యాధునిక సాంకేతిక పద్ధతులను ఇమడ్చుకోవడంలో దూసుకుపోతున్న చైనా సైబర్‌ దాడులను ఎదుర్కోవడంలోనూ ముందడుగు వేసింది. చైనా సైన్యంలో…