అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి
హుజూరాబాద్ : అమెరికాలో శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి చెందారు. బాధిత కుటుంబ…
హుజూరాబాద్ : అమెరికాలో శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి చెందారు. బాధిత కుటుంబ…
ముయిజ్ఞుకే విజయావకాశాలు మాలె : ద్వీప దేశం మాల్దీవులులో పార్లమెంటు ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మాల్దీవుల పార్లమెంట్ (పీపుల్స్ మజ్లీస్)లో ఐదేళ్ల కాలానికి 93 మంది…
14 మంది చిన్నారులతో సహా 19 మంది మృతి వెస్ట్ బ్యాంక్పైనా దాడులు ఇజ్రాయిల్కు మరో 2,600 కోట్ల డాలర్లు అందజేయనున్న అమెరికా గాజా సిటీ: అమెరికా…
ఏడుగురు కస్టమ్స్ అధికారుల కాల్చివేత ఇస్లామబాద్ : పశ్చిమ పాకిస్థాన్లో గుర్తు తెలియని సాయుధులు రెచ్చిపోతున్నారు. రోజుల వ్యవధిలోనే ఏడుగురు కష్టమ్స్ అధికారులను కాల్చి చంపారు. మూడు…
వెస్ట్ బ్యాంక్ : ఆక్రమిత వెస్ట్బ్యాంక్లోని పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ దళాలు విరుచుకుపడ్డాయి. శనివారం జరిపిన దాడిలో 14 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు.…
మాలె : మాల్దీవుల్లో నేడు పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్నాయి. మాల్దీవుల పార్లమెంట్ (మజ్లీస్)లో ఐదేళ్ల కాలానికి 93 మంది సభ్యులను ఎన్నుకునేందుకు సుమారు 2.8 లక్షల మంది…
టెల్ అవీవ్ : ఇజ్రాయిల్ భద్రతా దళం (ఐడిఎఫ్)కిచెందిన నెట్జా యెహుదా బెటాలియన్పై అమెరికా ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. వెస్ట్ బ్యాంక్లోని పాలస్తీనియన్లపై ఈ సైనికుల…
టోక్యో : జపాన్కు చెందిన రెండు నేవీ హెలికాఫ్టర్లు ఢీకొన్నట్లు ఆదివారం రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ఏడుగురు గల్లంతైనట్లు వెల్లడించింది.…
సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు ఐఎస్ఎఫ్ ఏర్పాటు బీజింగ్ : అత్యాధునిక సాంకేతిక పద్ధతులను ఇమడ్చుకోవడంలో దూసుకుపోతున్న చైనా సైబర్ దాడులను ఎదుర్కోవడంలోనూ ముందడుగు వేసింది. చైనా సైన్యంలో…