శాశ్వత కాల్పుల విరమణే పరిష్కారం
అమెరికా ప్రజల డిమాండ్ ప్రత్యేక సర్వేలో 61 శాతం మంది ఓటర్ల మద్దతు వాషింగ్టన్ : గాజాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధాన్ని తక్షణమే విరమించాలని, శాశ్వత కాల్పుల…
అమెరికా ప్రజల డిమాండ్ ప్రత్యేక సర్వేలో 61 శాతం మంది ఓటర్ల మద్దతు వాషింగ్టన్ : గాజాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధాన్ని తక్షణమే విరమించాలని, శాశ్వత కాల్పుల…
పురోగతి సాధనపై కాప్ 28 నేతల ఊగిసలాట దుబాయ్ : కాలుష్య కారకాలను తగ్గించే లక్ష్యంతో వాతావరణ చర్చలు ప్రారంభమై వారం గడిచింది. కాప్28 సదస్సు ప్రారంభంలోనే…
జకార్తా : ఇండోనేషియాలోని మరాపీ అగ్నిపర్వతం విస్ఫోటనం ఘటనలో మృతుల సంఖ్య 22కి పెరిగింది. అగ్నిపర్వతం సమీపంలో పలు మృతదేహాలను గుర్తించినట్లు మంగళవారం పశ్చిమ సుమత్రా రెస్క్యూ…
క్యూబా రాయబారికి అందజేత ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : క్యూబా విప్లవ వీరుడు ఫిడెల్ కాస్ట్రో రూజ్ భౌతికంగా దూరమై ఏడో వార్షికోత్సవం సందర్భంగా క్యూబాకు సంఘీభావంగా ఎస్ఎఫ్ఐ…
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా పార్లమెంట్లో భారత సంతతికి చెందిన మొదటి పార్లమెంట్ సభ్యుడు దేవ్శర్మ సోమవారం సెనెటర్గా ప్రమాణ స్వీకారం చేశారు. న్యూ సౌత్ వేల్స్లో జరిగిన…
ఇజ్రాయిల్ దాడుల్లో 3 రోజుల్లోనే 800మందికి పైగా మృతి గాజా : మృతదేహాలతో గాజా ఆస్పత్రులు నిండిపోతున్నాయని గాజా ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ మునీర్ అల్ బర్ష్…
గాజా : ఇజ్రాయిల్ సైన్యం దక్షిణ గాజాలోకి ప్రవేశించినట్లు ప్రత్యక్ష సాక్షులు సోమవారం పేర్కొన్నారు. గాజాకు దక్షిణాన నిరాశ్రయులైన పాలస్తీనియన్లు ఉంటున్న ఖాన్ యునిస్ నగరానికి సమీపంలో…
జకార్తా : పశ్చిమ ఇండోనేషియాలోని అగ్నిపర్వత్వం పేలడంతో 11 మంది హైకర్లు మరణించారు. మరో ముగ్గురిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. గల్లంతైన వారి…
గాజా : ఇజ్రాయిల్ నరమేధంతో గత 24 గంటల్లో గాజాలో 700మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని ప్రభుత్వ మీడియా కార్యాలయ డైరెక్టర్ జనరల్ తెలిపారు. 15లక్షల మందికి…